బుగులు వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మండల కేంద్రంలోని స్వామివారి ఆలయంలో వైభవంగా జరుగుతున్నా యి. వేడుకల్ల్లో భాగంగా శనివారం ఉదయం హో మం, బలిహరణం నిర్వహించారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ రోడ్డులో గల వేంకటేశ్వరస్వామి సప్తమ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీదేవీ, భూదేవీ సమేత వేంకటేశ్వర స్వామి, శ్రీలక్ష్మీనారాయణస్వామి కల్యాణం కమనీయంగా సా
మండలకేంద్రం లో మూడు రోజుల నుంచి నిర్వహిస్తున్న వేంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఆదివారం ముగిశాయి. వేద పండితులు మహా యజ్ఞం నిర్వహించారు. చివరి రోజు వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవాన్ని వైభవంగా జరిపించ
మన్యంకొండ క్షేత్రం భక్తఝరిని తలపించింది. వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.ఉత్సవాల్లో భాగంగా వెంకన్న స్వామిని దర్శించుకునేందుకుభక్తులు తరలివస్తున్నారు. ఆదివారం వివిధ ప్�
జిల్లా కేంద్రంలోని మారెట్ రోడ్డు శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం శనివారం భక్తజన సంద్రంగా మారింది. ఆలయ షష్ఠమ వార్షిక బ్రహ్మోత్సవాలతో పాటు శనివారం రథసప్తమి కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజలు చేశా�
కొండలపై వెలిసిన శ్రీదేవి, భూదేవీ సమేత కల్యాణ వేంకటేశ్వర స్వామి దేవాలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఈ నెల 25నుంచి 27 వరకు మూడు రోజుల పాటు ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు.