నామమాత్రపు ధరతో ప్రభుత్వానికి భూమిని క్రమబద్దీకరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్ను) ఉపసంహరించుకునేందుకు రూ.3 కోట్లు డిమాండ్ చేసినట్లు మాజీ ఎంపీ కే కేశవరావు కుమారుడ
డబ్బులు డిమాండ్ చేస్తూ ఇద్దరు వ్యక్తులు తనను బ్లాక్మెయిల్ చేస్తున్నారని మాజీ ఎంపీ, ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు కుమారుడు వెంకటేశ్వర్రావు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అస్వస్థతకు గురై దవాఖానలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ నాయకుడు, కార్పొరేషన్ మాజీ చైర్మన్ విప్లవ కుమార్ సోదరుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు కేకే పెద్ద కుమారుడు వెంకటేశ్వరరావును మాజీ మంత్రి హరీశ్రావు పరామ
కంఠమనేని శివ, క్యాథలిన్ గౌడ్ జంటగా రూపొందిన చిత్రం ‘మధురపూడి గ్రామం అనే నేను’. మల్లి దర్శకుడు. కేఎస్ శంకరరావు, ఆర్.వెంకటేశ్వరరావు కలిసి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదల కానుంది.