ఇప్పటికే ఇంధన ధరలు, ఇన్సూరెన్స్ ఖర్చులు, టోల్ ఫీజులతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులపై రాష్ట్ర ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ల సర్వీస్ చార్జీలను పెంచి మరింత భారాన్ని మో
రావాల్సిన డబ్బులను రాబట్టుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా విఫలమవుతున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అన్ని శాఖల్లోనూ ఏటా భారీగా వచ్చే ఆదాయం.. క్రమంగా తగ్గిపోతుండటంపై ఆర్థిక నిపుణులు ఆందోళన వ్�
కేంద్ర ప్రభుత్వ ‘వాహన్', ‘సారథి’ పోర్టల్ సేవ లు రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చాయి. వాహన రిజిస్ట్రేషన్లు, డ్రైవింగ్ లైసెన్సు పొందాలంటే ఇక మీదట రవాణాశాఖ కార్యాలయాల చుట్టూ తిరగనవసరం లేదు.
గజ్వేల్లో వాహనదారులకు ఆర్టీఏ అధికారుల సేవలు రెండు రోజులకే పరిమితమయ్యాయి. వారంలో మంగళ, శుక్రవారాల్లో గజ్వేల్లో ఎంవీఐ అందుబాటులో ఉంటున్నారు. మిగతా రోజుల్లో వాహనదారులకు ఎలాంటి పనులున్నా సిద్దిపేటలోని �
రవాణాశాఖ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించినట్లు ఉమ్మడి జిల్లా ఏసీబీ రేంజ్ డీఎస్పీ కృష్ణగౌడ్ తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం బండమీదిపల్లిలోని మహబూబ్నగర్ జిల్లా ట్రాన్స్పో�
కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లతో హనుమకొండ ఆర్టీఏ కార్యాలయం కళకళలాడుతోంది. వాహన రిజిస్ట్రేషన్దారులతో రద్దీగా ఉంది. ఉదయం 10 గంటల నుంచే వాహన రిజిస్ట్రేషన్ల కోసం క్యూలు కడుతున్నారు.
వాహన విక్రయాలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. కస్టమర్లు ఎగబడి కొనుగోళ్లు జరపడంతో ఈ ఏడాది పండుగ సీజన్లో అత్యధికంగా అమ్ముడయ్యాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్డీలర్స్ అసోసియేషన్(ఫాడా) తాజాగా వెల్లడించ�