గత రెండేళ్లుగా తమిళ సోయగం శృతిహాసన్ పట్టిందల్లా బంగారమవుతున్నది. ముఖ్యంగా గత ఏడాది ఆమె కెరీర్లో బాగా గుర్తుండిపోతుంది. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలతో పాటు ఇటీవలే విడుదలైన ‘సలార్-1’ చిత్రం�
‘సినిమా ఎలా ఉంటుందో ట్రైలర్, టీజర్ చెబుతున్నాయి. నచ్చిన జానర్ని ఎంచుకొని జనాలు సినిమాలు చూస్తున్నారు. ఇక్కడ ఎవరి అభిరుచి వారిది. మాస్ సినిమాలు ఎక్కువ మందికి ఇష్టం. కాబట్టి ఆ తరహా సినిమాలు ఆడుతున్నాయి.
బాలకృష్ణ హీరోగా నటించి ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా ‘వీరసింహారెడ్డి’. దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని రూపొందించారు. శృతిహాసన్ నాయికగా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ య
ఈ సంక్రాంతికి అగ్ర హీరోలు చిరంజీవి, బాలకృష్ణ ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహా రెడ్డి’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చారు. అయితే ఈ రెండు చిత్రాల్లో నాయిక మాత్రం ఒక్కరే. ఆమే అందాల తార శృతి హాసన్. తెలుగు
బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా ’వీరసింహా రెడ్డి’. శృతి హాసన్ నాయికగా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. గోపీచంద్ మలినేని దర్శకుడు. ఈ నెల 12న ఈ సినిమా విడుదల
చిరంజీవి హీరోగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ సినిమాలు ఈ సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో నిలిచాయి. జనవరి 12,13 తేదీల్లో ఈ చిత్రాలు విడుదల కాబోతున్నాయి.
స్టార్ హీరోల సినిమాలకు పాటలు కంపోజ్ చేస్తూ కొరియోగ్రాఫర్గా మంచి పేరు తెచ్చుకున్నారు శేఖర్ మాస్టర్. సంక్రాంతికి విడుదల కానున్న చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ చిత్రాలకు ఆయన �