గంగాధర మండలం కోట్ల నరసింహులపల్లి గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న వీరభద్ర స్వామి ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన ఎడ్ల బండ్ల పరుగు లో అపశృతి చోటుచేసుకుంది.
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కోట్ల నర్సింహులపల్లి లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ వీరభద్ర స్వామి 35వ వార్షికోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజల�
Veerabhadra Swamy Temple | సంగారెడ్డి జిల్లాలోని సుప్రసిద్ధ శైవక్షేత్రమైన బొంతపల్లి వీరభద్రస్వామి దేవాలయంలోని గర్భగుడి ద్వారాలకు బీఆర్ఎస్ నాయకులు విరాళం అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు స్వామివారికి, అమ్�
Srisailam | శ్రీశైలంలోని కొత్తపేట వాసి డీ పుల్లయ్య మంగళవారం శ్రీశైల దేవస్థానంలోని వీరభద్రస్వామికి 800 గ్రాముల బరువు గల ఆకుపచ్చ రాయితో కూడిన వెండి కిరీటం, 290 గ్రాముల వెండి పళ్లెం అందజేశారు.
దేవుళ్ల భూములకు రక్షణ లేకుం డా పోతున్నది. దేవుడికి విరాళంగా ఇచ్చిన భూ ములు, దేవుడి పేరిట నమోదైన భూములను కొందరు రెవెన్యూ అధికారులు విరాళమిచ్చిన వారుసులకు పట్టా చేసి దేవుడికి అన్యాయం చేస్తున్నారు.
Srisailam Temple | భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి ప్రధాన ఆయలంలోని వీరభద్రస్వామికి బుధవారం విశేష పూజలు నిర్వహించారు. ఆలయానికి ఉత్తర భాగంలో ఉన్న మల్లికాగుండం పక్కనే వీరభద్రస్వామి జ్వాలామకుటం పదిచేతులతో విశిష్ట
శంషాబాద్ : అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని శంషాబాద్ పరిధిలోని సిద్దులగుట్టపై మంగళవారం దివ్యాలంకారంలో శ్రీ వీరభద్ర స్వామి దర్శనం ఇచ్చారు. ఆలయఅర్చకులు , భక్తులు స్వామివారికి ప్రత్యేకార్చనలు జ�
పూజలందుకోనున్న భద్రకాళీ సమేత వీరభద్రస్వామి నిత్యం సామూహిక రుద్రాభిషేకాలు, సత్యనారాయనవ్రతాలు గుమ్మడిదల : జిల్లాలోని సుప్రసిద్ధశైవక్షేత్రమైన బొంతపల్లి భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయంలో శ్రావణమాసంలో