Hyderabad | విరసం నేత వరవరరావు అల్లుడు, వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్.వేణుగోపాల్ ఇంట్లో ఎన్ఐఏ అధికారుల సోదాలు ముగిశాయి. హిమాయత్నగర్లోని వేణుగోపాల్ నివాసంతో పాటు ఎల్బీనగర్లోని రవిశర్మ ఇంట్లో గురువారం తెల్�
ఎల్గార్ పరిషత్-మావోయిస్టులతో సంబంధాల కేసులో నిందితుడు, రచయిత వరవరరావు హైదరాబాద్కు వెళ్లి కంటి శస్త్రచికిత్స చేయించుకోవడానికి బాంబే హైకోర్టు అనుమతినిచ్చింది.
ముంబై: ఎల్గార్ పరిషత్-మావోయిస్టుల సంబంధాల కేసులో సుప్రీంకోర్టు బెయిల్ పొందిన నిందితుడు, రచయిత వరవరరావుకు ముంబైలోని ఎన్ఐఏ కోర్టు కొన్ని షరతులు విధించింది. ముం బైని విడిచివెళ్లవద్దని, తన అనుమతి లేనిద�
ముంబై: ఎల్గర్ పరిషద్-మావో లింకు కేసులో ఇటీవల ప్రజాకవి వరవరరావుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఆ బెయిల్కు సంబంధించిన షరతులను వెల్�
భీమా కోరెగావ్ కేసులో నిందితుడు, రచయిత వరవరరావుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం మెడికల్ బెయిల్పై బయట ఉన్న ఆయన తన ఆరోగ్యం ఇంకా మెరుగుపడలేదని, కాబట్టి పర్మినెంట్ బెయిల్ను మంజూరు చేయ�
న్యూఢిల్లీ : విప్లవ రచయితల సంఘం నేత వరవర రావుకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. భీమా కోరేగావ్ కేసులో ఆయనకు సర్వోన్నత న్యాయస్థానం బుధవారం షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. వైద్య కారణాలతో తనకు శాశ్�
ఎల్గర్ పరిషత్-మావోయిస్టుల సంబంధాల కేసులో నిందితుడు, రచయిత వరవరరావుకు పర్మినెంట్ మెడికల్ బెయిల్ను ఎందుకు మంజూరు చేయకూడదో చెప్పాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)ను బాంబే హైకోర్టు ప్రశ్నించింది. అన�
ముంబై: ఎల్గార్ పరిషత్-మావోయిస్టుల సంబంధాల కేసులో నిందితుడు, రచయిత వరవరరావుకు బెయిల్ను వచ్చే నెల 5 వరకు బాంబే హైకోర్టు పొడిగించింది. అనారోగ్యంతో బాధపడుతున్న వరవరరావుకు గతేడాది హైకోర్టు బెయిల్ మంజూరు
ముంబై: ఎల్గర్ పరిషత్-మావోయిస్టుల సంబంధాల కేసులో నిందితుడు, రచయిత వరవరరావు ఈనెల 25 వరకు జైలు అధికారుల ముందు లొం గిపోవాల్సిన అవసరం లేదని బాంబే హైకోర్టు తెలిపింది. అనారోగ్య కారణాల రీత్యా బెయిల్పై బయట ఉన్న �
ముంబై, సెప్టెంబర్ 3: ఎల్గర్ పరిషత్-మావోయిస్టుల సంబంధాల కేసులో నిందితుడు, రచయిత వరవరరావుపై ఈ నెల 6 వరకు ఎలాంటి చర్యలు తీసుకోబోమని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కోర్టుకు తెలిపింది. వరవరరావు బెయిల్ గడువు 5�
ముంబై : ఎల్గర్ పరిషత్-మావోయిస్టులతో లింకుకు సంబంధించిన కేసులో నిందితులపై ఎన్ఐఏ తీవ్ర అభియోగాలు నమోదు చేసింది. నిందితులు దేశంపై యుద్ధానికి పూనుకున్నారని, సమాంతర ప్రభుత్వం నడపాలని కోరుకున్నా�
ముంబై: భీమా కోరెగావ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ, రెండేండ్లుగా జైలులో ఉన్న విప్లవ కవి వరవరరావు (81) ఎట్టకేలకు విడుదలయ్యారు. ముంబయిలోని నానావతి దవాఖానలో చికిత్స పొందుతున్న ఆయనకు ఆరోగ్య కారణాలరీత్యా ఇటీవల ఆర