పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా భవానీమాతను ఆదివారం భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మంజీరానదిలో పుణ్యస్నానాలు ఆచరించారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా భవానీమాత సన్నిధిలో ఆదివారం రాత్రి పౌర్ణమి పురస్కరించుకుని పల్లకీసేవ నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు నిర్వహించి పల్లకీలో ఊరేగించారు.
తెలంగాణలోనే ప్రసిద్ధి చెందిన ఏడుపాయల వనదుర్గా భవానీ మాత ఆలయం మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈనెల 8 శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ఇక్కడ పెద్దఎత్తున జాతర
ఏడుపాయల వనదుర్గా భవానీ అమ్మవారి సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి నెలకొన్నది. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మంజీరా నదిలోని వివిధ పాయల్లో పుణ్యస్నానాలు ఆచరించి, అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లి
రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన ఏడుపాయల వనదుర్గాభవానీ మాత సన్నిధిలో మాఘ అమావాస్య సందర్భంగా మాఘ స్నానాలు పెద్దఎత్తున కొనసాగాయి. శుక్రవారం తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తదితర ప్రాం తాల భక్తులు ఏ�
మెదక్ జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా భవానీ మాత సన్నిధిలో మాఘఅమావాస్య జాతరకు ఆలయ పాలకవర్గం, సిబ్బంది ఏర్పాట్లు చేశారు. జాతరకు సుమారు లక్ష మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉండ గా, ఏడుపాయల్లో �
మెదక్ జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా భవానీమాత సన్నిధిలో ఆదివారం పెద్ద ఎత్తున భక్తుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి ఏడుపాయలకు చేరుకున్న భక్తులు వివిధ పాయల్లో పుణ్యస్నానాలు ఆ�