ఒక నిశాదుడు క్రౌంచ పక్షుల జంటలోని మగ పక్షిని చంపాడు. ఆ దృశ్యాన్ని చూసిన వాల్మీకి చలించిపోయి నిషాద శ్లోకాన్ని అలవోకగా చెప్పాడని ‘శోకాత్ శ్లోకత్వ మాగతః’ అని లోక ప్రసిద్ధి.
కర్ణాటకతో పాటు తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ‘వాల్మీకి కార్పొరేషన్' స్కామ్లో పాత్రధారిగా ఉండి, సస్పెన్షన్కు గురైన అధికారికి కర్ణాటక ప్రభుత్వం తిరిగి పోస్టింగ్ ఇచ్చింది. కార్పొరేషన్కు గతంలో డ�
ఈ శ్లోకం వాల్మీకి రామాయణం సుందరకాండలోనిది. ‘హనుమా! నేను చాలా దుఃఖంలో ఉన్నాను. నన్ను ఈ కష్టాల నుంచి గట్టెక్కించగల సమర్థుడవు నువ్వే!’ అని తనకు రాముడి అభిజ్ఞాన్ని అందించిన హనుమంతుడితో చెబుతుంది సీతమ్మ. ఇది క
నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం బినోలా గ్రామం.. నూటొక్క ఆలయాలకు ప్రసిద్ధి. పక్కనే పరమ పావనమైన గోదావరి ప్రవహిస్తూ ఉత్తర మలుపు తిరగడంతో గ్రామానికి విశిష్టత ఏర్పడింది. రామాయణం రచించిన మహర్షి వాల్మీకి ఈ ప్ర�
వాల్మీకులు(Valmiki) రాజకీయంగా ఎదగాలి. వాల్మీకుల అంశాన్ని మొట్టమొదటగా 2007 అక్టోబర్07 వ తేదీన వనపర్తిలో నిర్వహించిన సమావేశంలో ఉద్యమ నాయకుడు కేసీఆర్దృష్టికి తీసుకుని వచ్చామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి( Min
సుప్రసిద్ధ తెలుగు, సంస్కృత సాహితీవేత్త, పుంభావ సరస్వతి, ఈ కాలం వాల్మీకి అనదగ్గ ఆచార్య రవ్వా శ్రీహరి (80) శుక్రవారం రాత్రి అనారోగ్యంతో హైదరాబాద్లోని తన నివాసంలో కన్నుమూశారు. ఆయన స్వస్థలం యాదాద్రి భువనగిరి �
ప్రపంచ సాహిత్యాన్ని ఒక రాశిగా పేర్చితే, ఆ రాశిలో సర్వోన్నత సాహితీ మేరుశిఖరంగా నిలిచే మహత్తర కావ్యం శ్రీమద్రామాయణం. కారణం అది సమకాలీనతను, సార్వకాలీనతను కలిగి ఉండటమే. రామాయణాలెన్ని వెలువడినవో వాటికి సమాం�