టీకాల వృథా ఆరోపణలపై విచారణ | పంజాగుట్టలోని నిమ్స్ దవాఖానలో కొవిడ్ టీకాలు వృథా అయ్యాయన్న ఆరోపణలపై విజిలెన్స్ అధికారులు విచారణ నిర్వహిస్తున్నారు. దవాఖాన సిబ్బందిని విచారించి పూర్తి వివరాలు తెలుసుకుం�
రాంచి: జార్ఖండ్లో 37.3 శాతం మేర వ్యాక్సిన్లు వృథా అవుతున్నాయన్న కేంద్రం ఆరోపణలపై జార్ఖండ్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. కొవిన్ పోర్టల్లో వ్యాక్సిన్ వృథా గణాంకాలు తప్పుల తడకగా ఉన్నాయని, ముందు వాటి�
vaccine wastage: దేశంలో వ్యాక్సిన్ల కొరత వేధిస్తున్నది. సరిపడా వ్యాక్సిన్లు అందుబాటులో లేక పలు ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిచిపోతున్నది.
కొవిన్ పోర్టల్లో మార్పులు ప్రభుత్వ కేంద్రాల్లో అవకాశం టీకాల వృథాను అరికట్టేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయం న్యూఢిల్లీ, మే 24: వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి కేంద్రప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్న�
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏప్రిల్ 11వ తేదీ వరకు 23 శాతం వ్యాక్సిన్లు వృథా అయ్యాయి. సమాచార హక్కు చట్టం కింద ఈ విషయం తెలిసింది. తమిళనాడు రాష్ట్రంలో అత్యధిక స్థాయిలో టీకాలు వృథా అయినట్లు తెలుస్తోం�
హైదరాబాద్: వ్యాక్సినేషన్ డ్రైవ్లో ఇండియా రికార్డు సృష్టించినా.. పలు రాష్ట్రాలు మాత్రం భారీ స్థాయిలో కోవిడ్ వ్యాక్సిన్ను వృధా చేస్తున్నాయి. కోవిడ్ టీకాలను వృధా చేస్తున్న రాష్ట్రాల్లో తమిళనాడ�