యూఎస్ ఎయిడ్ను నిలిపివేస్తూ ఇటీవల తీసుకున్న నిర్ణయంపై అగ్రరాజ్యం యూటర్న్ తీసుకుంది. పొరపాటున దానిని నిలిపివేశామని, దానిని పునరుద్ధరిస్తున్నామని తాజాగా ప్రకటించింది.
USAID | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2 వేల మంది యూఎస్ ఎయిడ్ ఉద్యోగులపై (USAID workers) వేటు వేశారు.
భారత్కు 21 మిలియన్ డాలర్ల సహాయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తీవ్ర ఆరోపణలు దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. భారత్లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు 21 మిలియన్ డాలర్ల (సుమారు రూ.182 కోట్లు) సహా�
USAID Fund: 21 మిలియన్ల డాలర్ల నిధుల్ని ఇండియాకు అమెరికా తరలించినట్లు ట్రంప్ పేర్కొన్నారు. దీనిపై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. మోదీని ఓడించేందుకు ఆ డబ్బును కాంగ్రెస్
భారత్లో పలు కార్యకలాపాలను యూఎస్ఏఐడీ నిధులు వెచ్చించినట్టు వస్తున్న సమాచారం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. ‘యునైటెడ్ స్టేట్స్ ఏజెన్స�
హైదరాబాద్: భారత్-అమెరికా సంతతికి చెందిన వీణా రెడ్డి.. మన దేశానికి యూఎస్ ఎయిడ్ ఏజెన్సీ మిషన్ డైరక్టర్గా ఎంపికయ్యారు. భారత్తో పాటు భూటాన్లో ఆమె సేవలు అందించనున్నారు. అమెరికా సీనియర్ ఫారిన్
న్యూయార్క్: కరోనా సెకండ్ వేవ్ నుంచి కోలుకుంటున్న భారత్కు అగ్రరాజ్యం అమెరికా మరోసారి స్నేహ హస్తాన్ని అందించింది. ఇండియాకు అదనంగా మరో 41 మిలియన్ల డాలర్ల ఆర్థిక సాయాన్ని ఆ దేశం ప్రకటించింది. కో�