యూపీఎస్సీ ఫలితాల్లో కౌటాల మండల వాసి ఆల్ ఇండియా 949వ ర్యాంకు సాధించి సత్తా చాటాడు. మండలంలోని బోదంపల్లికి చెందిన రాంటెంకి సోమయ్య-ప్రమీల రెండవ కుమారుడు సుధాకర్. వ్యవసాయదారులైన సోమయ్య- ప్రమీల దంపతులకు ఇద్దర
UPSC Results : ప్రజా సేవలో భాగం కావాలనే ఉద్దేశంతో జాబ్ మానేసి సివిల్స్కు సన్నద్ధమయ్యాడు. రెండు పర్యాయాలు ఇంటర్వ్యూ వరకు వెళ్లినా ర్యాంకు రాలేదు. అయినా నిరుత్సాహపడకుండా శ్రమించి.. విజేతగా నిలిచా�
UPSC Results : ఆదిలాబాద్కు చెందిన సాయి చైతన్య జాదవ్(Sai Chaitanya Jadhav) యూపీఎస్సీ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 68వ ర్యాంక్ కొల్లగొట్టాడు. తెలంగాణ రాష్ట్రం గర్వపడే విజయం సాధించిన చైతన్య ఏం అంటున్నారంటే..
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం మెగులాన్పల్లి తండా జీపీ పరిధిలోని దంకుడుమోరి తండాకు చెందిన సభావత్ ప్రేమ్కుమార్ ఇండియా ఎకానమిక్ సర్వీస్ (ఐఈఎస్)కు ఎంపికయ్యారు.
యూపీఎ స్సీ ఫలితాల్లో 3వ ర్యాంకు సాధించిన దోనూరు అనన్యరెడ్డిని బుధవారం హైదరాబాద్లో దేవరకద్ర మా జీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సన్మానించారు. అదేవిధంగా ఆమె తల్లిదండ్రులను కూడా అభినందించా రు.
యూపీఎస్సీ ఫలితాల్లో ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం గోవిందాపురం-ఎల్ గ్రామానికి చెందిన రావూరి సాయి అలేఖ్య ఆలిండియా స్థాయిలో 938వ ర్యాంకు సాధించి ఐపీఎస్కు ఎంపికైంది. సివిల్స్కు ఎంపికైన అలేఖ్య తండ్రి మధిర ట�