యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ)లో ఆగస్టు 1 నుంచి పలు మార్పులు అమల్లోకి రాబోతున్నాయి. ఇవి వినియోగదారులతోపాటు బ్యాంకులు, వ్యాపారులను ప్రభావితం చేయనున్నాయి.
దేశవ్యాప్తంగా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీలకు బుధవారం అంతరాయం ఏర్పడింది. దీంతో గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం తదితర యూపీఐ యాప్ల యూజర్లు ఇబ్బందులకు గురయ్యారు. బుధవారం మధ్యాహ్నం నుంచి సాయ�
యూపీఐ సేవలకు అంతరాయం ఏర్పడడంతో బుధవారం దేశవ్యాప్తంగా డిజిటల్ ఆర్థిక కార్యకలాపాలకు తీవ్ర అవరోధం ఏర్పడింది. డిజిటల్ చెల్లింపులు, నగదు బదిలీల్లో అవాంతరాలు ఎదుర్కొంటున్నట్టు యూజర్ల నుంచి ఫిర్యాదు లొచ్�
క్రియారహిత మొబైల్ ఫోన్ నంబర్లపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) కీలక ఆదేశాలు జారీచేసింది. ఇతరులకు కేటాయించిన, ఇన్యాక్టివ్ మొబైల్ నంబర్లకు ఏప్రిల్ 1 నుంచి యూపీఐ సేవలు నిలిపి
దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా పెట్టుబడులను తరలించుకుపోవడం, అన్ని రంగాల్లో షేర్లు కుదేలవడంతో సూచీలు రెండు నెలల కనిష్ఠ స్థాయికి జారుకున్నాయి. అంతర్జాతీయ ఆ�
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ).. మలేషియా, సింగపూర్సహా నాలుగు ఆసియా దేశాలు కలిసి వేగవంతమైన రిటైల్ పేమెంట్స్ కోసం ఓ వేదికను ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ).. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ)పై కొత్త చెల్లింపు విధానాలను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో మాటల (సంభాషణలు) ఆధారంగా పేమెంట్స్ను పూర్తిచ�
UPI services | నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సేవలను ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలి డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం నల్లగొండలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంక
బెంగళూరు: టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక ప్రత్యేకించి అత్యాధునిక మొబైల్ సేవలు వినియోగంలోకి వచ్చాక సైబర్ మోసాలు పెరిగాయి. వాటిని నియంత్రించడానికి కాలర్ ఐడీని కనిపెట్టేందుకు అందుబాటులోకి వచ్�