Crime news | ఓ మహిళను మాట్లాడుదాం రమ్మని పిలిచి, ఆపై ఆమె ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని ఫరూఖాబాద్ (Farukhabad) లో ఈ ఘటన చోటుచేసుకుంది.
Mallikarjun Kharge | బీజేపీ సర్కార్పై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. డబుల్ ఇంజిన్ సర్కారుతో అనారోగ్యాలు డబుల్ అవుతున్నాయంటూ ధ్వజమెత్తారు.
యూపీలోని ప్రభుత్వ లాలా లజ్పతి రాయ్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందిన 81 మందికి పైగా గర్భిణులకు హెచ్ఐవీ వ్యాధి సోకిందని జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వీరిలో 35 మంది ఇప్పటికే ప్రసవించారు. వైద్యుల న�
Uttarpradesh: ట్రాన్స్పోర్టు కంపెనీలో మేనేజర్గా చేస్తున్న వ్యక్తిని పోల్కు కట్టేసి.. రాడ్డుతో చితక్కొట్టారు. ఈ ఘటన యూపీలో జరిగింది. చనిపోయిన ఆ మేనేజర్ శవాన్ని హాస్పిటల్ ముందు పడేశారు. ఈ కేసులో ద�
ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వ దవాఖానల పరిస్థితికి అద్దం పట్టే ఘటన ఇది. రక్తం ధారలు కట్టినా, అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిని దవాఖాన సిబ్బంది పట్టించుకొన్న పాపాన పోలేదు. ఓ కుక్క వచ్చి ఆ రక్తాన్నంతా నాకింది. ఈ ద