అకాల వర్షాలకు తడిసిన ధాన్యం ను కొనుగోలు చేయాలని రైతులు ధర్నా చేపట్టారు. అర్బన్ మండలంలోని గోపాల్ రావు పేట ఐకెపి సెంటర్ లో గురువారం కురిసిన అకాల వర్షానికి ధాన్యం పూర్తిగా తడిసింది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో మూడు రోజులుగా ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం కురిసింది. దీంతో ధాన్యం తడిసి రైతులు నష్టపోయారు. మామిడి తోటల్లో కాయలు నేల రాలాయి. పలుచోట్ల చెట్లు విరిగాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం �
వడ్లపై టార్పాలిన్లు కప్పి ఉన్న ఈ దృశ్యం దహెగాం కొనుగోలు కేంద్రంలోనిది. గతేడాది ఈ కేంద్రంలో ఇదే సమయానికి 60 వేల క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేయగా, ఈసారి మాత్రం ఇప్పటి వరకు కేవలం 7,200 క్వింటాళ్లు మాత్రమే సే
మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం అకాల వర్షం కురిసింది. దీంతో పలుచోట్ల రైతులు ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. మండలంలోని శెట్పల్లి, అయ్యపల్లి, పర్మళ్ల, లింగంపేట గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిస�
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కురిసిన అకాల వర్షం అన్నదాతలకు కన్నీళ్లను మిగిల్చింది. నిన్నామొన్నటి వరకు సాగునీరు అందించేందుకు తండ్లాడి పంటను కాపాడుకుంటే..
అకాల వర్షాలతో పాటు వర్షాకాలం నేపథ్యంలో భవన నిర్మాణాల పరంగా ప్రమాదాల నివారణకు వెస్ట్జోన్ అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల సందర్భంగా చోటు చేసుకున్న ప్రమాదాల నేపథ్యంల�
తమిళనాడును అకాల వర్షాలు ముంచెత్తాయి. అల్పపీడన ప్రభావంతో సముద్ర తీర జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నాగపట్టినం, తిరువరూర్ జిల్లాల్లో అధికారులు పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించారు.
పరిహారం అందేలా చూస్తా | అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చూస్తానని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.