మండలంలోని ఇందుర్తి గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1988- 89 విద్యాభ్యాసం పదోతరగతి పూర్తి చేసిన విద్యార్థులు పాఠశాల ఆవరణలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. చాలా సంవత్సరాల తర్వాత పూర్వ విద్య�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉమ్మడి జిల్లా పోలీస్ సిబ్బంది ఆదివారం అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న 2000 సంవత్సరం కానిస్టేబుల�
రుద్రంగి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో 2000-01 సంవత్సరంలో చదివిన పదో తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం స్థానిక జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో శనివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థు�
Alumni Students | మండల కేంద్రంలోని రవితేజ ఉన్నత పాఠశాలకు చెందిన 1998-99లో పదో తరగతి చదువుకున్న విద్యార్థులు ఆదివారం పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం నిర్వహించారు.