గురుకులాలకు నిత్యావసర సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్లకు ఆరు నెలలుగా బిల్లులు చెల్లించకపోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. నెలల తరబడి బిల్లులు పెండింగ్ పెడితే, గురుకులాకు �
ప్రజాపాలనలో భాగంగా గుర్తించిన గ్రామాల్లో ఇందిరమ్మ లబ్ధిదారులకు బిల్లులు రాక నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. కా గా, జిల్లాలోని 21 మండలాల్లో 21 గ్రామాలను ప్రజాపాలనలో పైలెట్ గ్రామాలుగా అధికారులు ఎంపిక చేశా�