పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపర్చడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టిన ‘మన ఊరు.. మన బడి’ కార్యక్రమంలో చైర్మన్లు, కాంట్రాక్టర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని పలువురు కా
తమకు చెల్లించాల్సిన బిల్లుల జాప్యాన్ని నిరసిస్తూ ఓ ట్రాక్టర్ యజమాని పురుగుల మందు డబ్బాతో ఎంపీడీవో కార్యాలయం ఎదుట బైఠాయించిన ఘటన మంగళవారం చందుర్తి మండల కేంద్రంలో చోటుచేసుకుంది.
గురుకులాలకు నిత్యావసర సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్లకు ఆరు నెలలుగా బిల్లులు చెల్లించకపోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. నెలల తరబడి బిల్లులు పెండింగ్ పెడితే, గురుకులాకు �
ప్రజాపాలనలో భాగంగా గుర్తించిన గ్రామాల్లో ఇందిరమ్మ లబ్ధిదారులకు బిల్లులు రాక నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. కా గా, జిల్లాలోని 21 మండలాల్లో 21 గ్రామాలను ప్రజాపాలనలో పైలెట్ గ్రామాలుగా అధికారులు ఎంపిక చేశా�