సైన్స్ అండ్ టెక్నాలజీని పరస్పరం ఇచ్చి పుచ్చుకోవడం వల్లనే అభివృద్ధి జరుగుతుందని, సాంకేతికతలో కృత్రిమ మేధ ప్రాముఖ్యత కలిగి ఉందని వియత్నాం దేశానికి చెందిన హనోయ్ యూనివర్శిటీ ఆఫ్ ఇండస్ట్రీ సైన్స్ అండ�
రాష్ట్రం పేరుపై ఏర్పడిన తెలంగాణ యూనివర్సిటీలో ఇక పాలన గాడిలో పడనున్నదా.. తొలినుంచి వివాదాలకు చిరునామాగా మారిన వర్సిటీ అభివృద్ధి పథంలో ముందుకెళ్లనున్నదా.. కొంతకాలంగా ఇన్చార్జి వీసీలతో పాలన కొనసాగగా.. ప్
పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడంతో ఉమ్మడి జిల్లాలో ఉన్నత విద్యకు పెద్దదిక్కుగా ఉన్న ‘పాలమూరు విశ్వవిద్యాలయం’ మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతారని అంతా భావించారు. కానీ రేవంత్రెడ్డి ఈ ఏడా ద�
శాతవాహన విశ్వవిద్యాలయం ఇన్చార్జి ఉపకులపతిగా కే సురేంద్రమోహన్ ఐఏఎస్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య వరప్రసాద్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ ప్రసాద్, ఫైనాన్స
రాష్ట్ర విశ్వ విద్యాలయ అభివృద్ధి కోసం కేంద్ర పభుత్వ విద్యాశాఖ రూపొందించిన ప్రధాన మంత్రి ఉచ్ఛతర్ శిక్ష అభియాన్ పథకం కింద ఎంజీయూకు రూ. 20 కోట్ల నిధులు మంజూరైనట్లు యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ గోపాల్రె
పీయూ రిజిస్ట్రార్గా ప్రొఫెసర్ పిండి పవన్కుమార్ను నియమిస్తూ పీయూ వీసీ లక్ష్మీకాంత్రాథోడ్ ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం బాధ్యతలు స్వీకరించిన పవన్కుమార్ను వివిధ విభాగాల అధిపతులు, ప్రొఫెసర్ల�
పీయూ రిజిస్ట్రార్ గిరిజామంగతాయారు సేవలు మరవలేనివని పీయూ ఉపకులపతి లక్ష్మీకాంత్రాథోడ్ అన్నారు. బుధవా రం రిజిస్ట్రార్ ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని పీయూ లైబ్రరీ ఆడిటోరియంలో నిర్వహించారు.