మూసీ సుందరీకరణ బడ్జెట్పై సీఎం రేవంత్రెడ్డి యూటర్న్ తీసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తొలుత మూసీ సుందరీకరణకు రూ.1.5 లక్షల కోట్ల బడ్జెట్ అవసరమవుతుందని సీఎం ప్రకటించారు.
కేంద్ర బడ్జెట్- 2024-25ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. లోక్సభ ఎన్నికల తర్వాత ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్లో ఎన్నికల ఫలితాల ప్రభావం స్పష్టంగా కనిపించింది. కే�
మాది దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రం. ప్రతి ఏటా రూ.2 లక్షల కోట్లు ఆదాయపు పన్ను కింద, 25 వేల కోట్లు సెంట్రల్ జీఎస్టీ కింద కడుతున్నాం. రూ.2.32 లక్షల కోట్లు కేంద్రానికి ఇస్తు న్న మేము బడ్జెట్లో కేవలం 0.4 శాతమైన 20
తయారీ రంగానికి మరింత ఊతమిచ్చేలా దేశవ్యాప్తంగా 12 ఇండస్ట్రియల్ పార్కులను అభివృద్ధి చేయనున్నట్టు కేంద్రం కొత్త బడ్జెట్లో ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు రంగం భాగస్వామ్యంతో 100 నగరాల లోపల లేద�
స్టార్టప్లో పెట్టుబడులను ప్రోత్సహించడానికి కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. గతంలో స్టార్టప్లో పెట్టుబడులు పెట్టేవారిపై విధించిన ఏంజిల్ ట్యాక్స్ను పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు బడ్జెట్లో ప్
బంగారం కొండ దిగింది. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన ధరలు ఒక్కసారిగా దిగువముఖం పట్టాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్లో పుత్తడి, వెండిపై కస్టమ్స్ డ్యూటీని తగ్గిస్త
Nirmala Sitharaman | చరిత్రలో సుదీర్ఘమైన బడ్జెట్ ప్రసంగాలు చేసిన మంత్రుల జాబితాలో ప్రముఖంగా నిలిచిన నిర్మలమ్మ.. ఈసారి తక్కువ సమయంలోనే తన ప్రసంగాన్ని ముగించారు.
Income Tax | బడ్జెట్లో కొత్తపన్ను విధానంలో పన్ను శ్లాబ్లకు (new tax regime) కేంద్రం స్వల్ప మార్పులు చేసింది. రూ.3 లక్షల వరకూ వ్యక్తిగత ఆదాయం ఉన్న వారు ఎలాంటి ట్యాక్స్ (income tax) కట్టనక్కర్లేదని తెలిపింది.
FM Nirmala Sitharaman: బంగారం, వెండితో పాటు మొబైల్ ఫోన్ల ధరలు కూడా తగ్గనున్నాయి. మొబైల్ ఫోన్లు, మొబైల్ సంబంధిత విడి విభాగాలపై కస్టమ్ డ్యూటీని 15 శాతం తగ్గిస్తున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బంగ�