కాచిగూడ : అనారోగ్యంతో రైల్వేస్టేషన్లో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు.ఈ సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుర్తుతెలియని వ్యక్తి (55) శివరా�
ఇబ్రహీంపట్నం రూరల్ : ఓ గుర్తు తెలియని మృతదేమం లభ్యమైన ఘటన శుక్రవారం ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు గ్రామ సమీపంలోని పెద్దవాగులో ముళ్ల కంపోలో చిక్కుకున
వికారాబాద్ : ఓ వ్యక్తి రైలు ఢీకొని మృతి చెందిన సంఘటన వికారాబాద్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. రైల్వే ఎస్సై వెంకట్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం మధ్యాహ్నం 3:15 గంటల సమయంలో ఓ వ్యక్తి (35) గొల్లగూ
మియాపూర్ : గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన బుధవారం మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మియాపూర్ కల్వరి టెంపుల్ పరిసర ప్రాంతాల్లోని టాయిలెట్�
గంగాపూర్ అటవీ ప్రాంతం | హవేళీఘనపూర్ మండలం గంగాపూర్ శివారులోని అటవీ ప్రాంతంలో 45 ఏళ్ల పైబడిన గుర్తు తెలియని వ్యక్తి శవం లభించినట్లు హవేళీఘనపూర్ ఎస్ఐ శేఖర్రెడ్డి తెలిపారు.
కొత్తూరు : రైలు పట్టాల పక్కన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కొత్తూరు ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. జాతయ రహదారి పక్కన ఉన్న కర్నూల్ సిలిండర్ �
కరీమబాద్ : మామునూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 25న ఓ వ్యక్తి రోడ్డుపై పడి ఉండగా పోలీసులు అతడిని ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మరణించాడు. ఈ మెరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప
హిమాయత్నగర్ : గుర్తు తెలియని ఓ వ్యక్తి దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన నారాయణగూడ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. అడ్మిన్ ఎస్సై డి.కరుణాకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఇటీవల నారాయణగూడ ట్రాఫ�
మోమిన్పేట : మండల పరిధిలోని మొరంగపల్లి సమీపంలో రైలు పట్టాలపై గురువారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్, మొరంగపల్లి రైల్వేస్టేషన్ల మధ్యలో పట్టాలప
క్రైం న్యూస్ | పట్టాలు దాటుతుండగా గుర్తు తెలియని వ్యక్తిని రైలు ఢీ కొట్టడడంతో అక్కడికక్కడే మృతి చెందన సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.