న్యూఢిల్లీ: ప్రైవేట్ టీవీ ఛానెల్స్ ధోరణిపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఢిల్లీలోని జహంగిర్పూర్ ప్రాంతంలో హనుమాన్ జయంతి ర్యాలీ సందర్భంగా జరిగిన ఘర్షణలు, ఉక్రెయిన్పై రష్యా దాడికి సంబంధి
న్యూఢిల్లీ : రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఈ నెల 31 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు భారత్లో పర్యటించనున్నారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) బుధవారం తెలిపింది. ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్య నేపథ్�
న్యూఢిల్లీ : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్లో భారత రాయబార కార్యాలయంలో మరోసారి అడ్వైజరీని జారీ చేసింది. భారతీయ విద్యార్థులంతా కీవ్ నగరాన్ని వీడాలని సూచించింది. ఉక్రెయిన్ను వీడేందుకు రైళ
న్యూఢిల్లీ : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్నది. ఉక్రెయిన్లో పెద్ద ఎత్తున ప్రవాస భారతీయులు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రవాస భారతీయులు, విద్యార్థులను కేంద్రం తరలిస్తున్నది. ఉక్రెయిన�
కోల్కతా: ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధాని మోదీకి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. ఉక్రెయిన్ అంశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఆ�
న్యూఢిల్లీ : రష్యా – ఉక్రెయిన్ యుద్ధంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా యుద్ధం ఉక్రెయిన్తో వాణిజ్య సంబంధాలపై ప్రభావం చూపుతుం
న్యూఢిల్లీ : ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు ఎయిర్ ఇండియా విమానాలను నడుపుతోంది. ఈ విమానాల నిర్వహణ ఖర్చు రూ. 1.10 కోట్ల కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా వేశారు. విమానాల వ్యవధి బట్టి మొత్తం మరి
న్యూఢిల్లీ : ఉక్రెయిన్తో యుద్ధంతో నేపథ్యంలో రష్యాపై పలు దేశాలు ఆంక్షల బాటపడుతున్నాయి. సైనిక చర్యను నిరసిస్తూ రష్యాకు చెందిన విమానాలకు గగనతలాన్ని మూసివేస్తున్నట్లు జర్మనీ, బెల్జియం ప్రకటించాయి. రష్యన్
యుద్ధంతో గడగడలాడుతున్న ఉక్రెయిన్ నుంచి భారత్కు వచ్చిన తెలుగు విద్యార్థులు.. శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు. శనివారం నాడు బుకారెస్ట్ నుంచి ముంబై చేరుకున్న విమానంలో 219 మంది భారతీయులు ఉన్నారు. ఆ తర్వాత
మాస్కో : రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న తరుణం పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ మాస్కోలో పర్యటించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాక్ ప్రధాని పర్యటన వార్తలపై పాక్తో పాటు ప్రపంచవ్యాప
కీవ్: ఉక్రెయిన్ నగరాలపై రష్యా వైమానిక దాడులు చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో.. ఆ దేశంలో ఉన్న భారతీయులకు దౌత్య కార్యాలయం ఓ ప్రకటన రిలీజ్ చేసింది. ఉక్రెయిన్లో ఉన్న భారతీయులు, విద్యార్థులు తక్ష�
మాస్కో: ఉక్రెయిన్పై దాడికి రష్యా సర్వసన్నద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. పలు దేశాల రాయబార కార్యాలయాలు కూడా ఖాళీ అయ్యాయి. ఈ నేపథ్యంలో పలు విమానయాన సంస్థలు ఉక్రెయిన్కు విమానాలు నిలిపివేశాయి. మరికొన్ని స�