UGC-NET | సంక్రాంతి పండుగ (Sankranti Festival) కారణంగా ఈ నెల 15న జరగాల్సిన యూజీసీ నెట్ (UGC NET) పరీక్ష వాయిదా పడింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో పరీక్షను వాయిదా వేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తెలిపింది. ఈ మేరకు ఒక ప్ర
UGC NET | నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency) నిర్వహించే UGC NET పరీక్ష భారతదేశ విద్యారంగంలో నిర్వహించే అత్యున్నత పరీక్షల్లో ఒకటి. తాజాగా డిసెంబర్ 2024 పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ను ఎన్టీఏ అధికారికంగా విడుదల చ�
దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్న యూజీసీ నెట్ (జూన్) 2024 ఫలితాలు విడుదలయ్యాయి. ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 5 వరకు మొత్తం 83 సబ్జెక్టులకు ఆన్లైన్ విధానంలో నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను
‘సీయూఈటీ-యూజీ-2024’ ప్రవేశ పరీక్షల తుది సమాధానాల కీ గురువారం విడుదలైంది. ప్రవేశ పరీక్ష ఫలితాల్ని త్వరలో విడుదల చేస్తామని గురువారం ఎన్టీఏ తెలిపింది. నీట్-యూజీ, యూజీసీ-నెట్ సహా సీయూఈటీ-యూజీ ప్రవేశ పరీక్షలో
పేపర్ లీక్ నేపథ్యంలో రద్దయిన యూజీసీ నెట్ పరీక్షకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) కొత్త తేదీలను ప్రకటించింది. ఆగస్టు 21-సెప్టెంబర్ 4 మధ్య పరీక్ష నిర్వహించనున్నట్టు శుక్రవారం ప్రకటించింది. ఈసారి ఆన
KTR | కేంద్రం అసమర్థత విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ నిర్ణయాలకు పొంతన లేకుండా పోయిం
నెట్, నీట్ పరీక్షల వివాదం సందర్భంగా పరీక్షల్లో సంస్కరణలకు కేంద్రం వేసిన అత్యున్నత నిపుణల కమిటీలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్చాన్స్లర్ ప్రొఫెసర్ బీజేరావు సభ్యుడిగా నియమితులయ్యారు.
NTA | పరీక్షల నిర్వహణలో సంస్కరణల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏ ఉన్నత స్థాయి నిపునుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇస్రో మాజీ చైర్మన్ కే రాధాకృష్ణన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కమిటీని నియమించినట్లు ఈ మేరకు వి�
నీట్, యూజీసీ నెట్ పేపర్ లీకులపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో, పరీక్షల్లో అక్రమాల కట్టడికి (Exam Leak) ఉద్దేశించిన చట్టాన్ని కేంద్రప్రభుత్వం నోటిఫై చేసింది. ప్రభుత్వ పరీక్షల (అక్రమాల
జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఎంపిక కోసం నిర్వహించిన యూజీసీ-నెట్ ప్రశ్నపత్రం డార్క్నెట్లో లీక్ అయ్యిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అంగీకరించారు.
Dharmendra Pradhan | యూజీసీ-నెట్ పేపర్ లీకేజీ, నీట్ అవకతవకలపై వెల్లువెత్తుతున్న నిరసనల మధ్య కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివరణ ఇచ్చారు. ఆయన గురువారం మీడియా సమావేశం నిర్వహించారు.
ఓవైపు నీట్ యూజీ-2024 పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయిందని, పలు అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న వేళ మరో సంచలన పరిణామం చోటుచేసుకొన్నది.