Ugadi 2022 | చైత్రం: ఈ నెలలో నల్లనువ్వుల ఉత్పత్తి తక్కువగా ఉండటంతో ధర పెరుగుతుంది. పత్తి, నూలు దారాల ధరలు మాస ప్రథమార్ధంలో పెరిగి, ద్వితీయార్ధంలో తగ్గుముఖం పడతాయి. వెండి, నూనె, బెల్లం, చక్కెర, పసుపు, దుంపల కూరగాయల ధర
మేషం: రాశి చక్రంలో ఇది మొదటిది. బేసి, చర, పురుష రాశి. అగ్నితత్వ రాశి. దిశ తూర్పు. చిహ్నం మేక. మేషానికి అధిపతి కుజుడు. రంగు ఎరుపు, ధాన్యం కందులు. ముఖం, మెదడుపై ఈ రాశి ప్రభావం అధికంగా ఉంటుందని చెబుతారు. ఈ రాశిలో జన్�
Pradosha Kalam | ప్రదోషకాలం అత్యంత పవిత్రమైంది. ఇది నెలకు రెండుసార్లు వస్తుంది. శుక్ల, కృష్ణ పక్షాలలో వచ్చే త్రయోదశి నాడు సూర్యాస్తమయం తర్వాత 2 గంటల 24 నిమిషాల సమయాన్ని ప్రదోషకాలం అని చెబుతారు. సూర్యాస్తమయం తర్వాత మూ
Panchangam | ఆవిర్భావ చక్రం ప్రకారం తెలంగాణ ఆవిర్భావం గురు మహర్దశలో జరిగింది. గురుడి నక్షత్రమైన పునర్వసు నక్షత్రం 4వ పాదం కర్కాటక రాశిలోరాష్ట్రం ఏర్పాటైంది. లగ్నాధిపతి భాగ్యంలో, ధన-లాభాధిపతి ఐదింట, సప్తమాధిపతి �
రవి పుష్య యోగం ఆదివారం నాడు పుష్యమి నక్షత్రం ఉండటాన్ని రవి-పుష్య యోగంగా పరిగణిస్తారు. దీనిని విశేషమైన రోజుగా చెబుతారు. ఈ ఏడాది ఏప్రిల్ 10, మే 8 తేదీల్లో రవి-పుష్య యోగం ఉంది. పుష్యమిని కాస్మిక్ నక్షత్రంగా చె
మేషం అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం ఆదాయం: 14 వ్యయం: 14 రాజపూజ్యం: 3 అవమానం: 6 చైత్రం: ఈ నెలలో శుభఫలితాలు ఎక్కువగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. విద్యార్థులకు అనుకూల �
సింగపూర్లో ఉగాదిని పురస్కరించుకుని తొలిసారిగా శ్రీమద్భావగత సప్తాహం నిర్వహించనున్నారు. ప్రఖ్యాత తెలుగు సంస్థలు, 'శ్రీ సాంస్కృతిక కళాసారథి', 'తెలంగాణ కల్చరల్ సొసైటీ', 'తెలుగు భాగవత ప్రచార సమితిస
శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది ఉత్సవాలను జయప్రదం చేద్దామని ఆలయ ఈవో లవన్న పిలుపునిచ్చారు. ఈ ఉత్సవాలకు కర్ణాటక, మహారాష్ట్రల నుంచే కాకుండా ఉత్తర, దక్షిణాది ప్రాంతాల నుంచి లక్షలాదిగా తరలి వచ్చే �
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న జిల్లాలు ఉగాది పండగ నుంచి కార్యకలాపాలు కొనసాగించనున్నాయి. ఈ మేరకు ఆయా కొత్త జిల్లాల్లో పరిపాలనకు సంబంధించిన ఏర్పాట్లలో...
ఉగాది వేడుకలు| కెనడాలో తెలుగు అలయన్సెస్ అఫ్ కెనడా (తాకా) ఆధ్వర్యంలో ఉగాది సంబురాలను ఘనంగా నిర్వహించారు. ఏప్రిల్ 17న ఇంటర్నెట్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో కెనడాలో ఉన్న 500 మందికిపైగా తెలుగువారు పాల
హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగా): సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తెలుగు ప్రజలకు మంగళవారం ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలుగు ప్రజలందరికీ శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభా
న్యూట్రిషన్ ఇంటర్వెన్షన్కు గవర్నర్ శ్రీకారం హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొండ రెడ్లు, చెంచులు, ఇతర ఆదిమజాతి గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి న్యూట్రిషన్ ఇంటర్వెన్షన
బోథ్ : ఉగాది సందర్భంగా రైతులు వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. భూతల్లికి పసుపు కుంకుమతో పూజలు చేసి, కొబ్బరికాయలు కొట్టారు. ప్లవనామ సంవత్సరంలో పంటలు బాగా పండాలని, అందరూ సుఖశాంతులతో ఉండాలని వేడుకున్నారు. ఆ