ప్రధాని మోదీకి దమ్ముంటే అమెరికాపై 70శాతం సుంకాలు విధించాలని ఆప్ అధినేత కేజ్రీవాల్ సవాల్ విసిరారు. భారత్పై అమెరికా పెద్ద మొత్తంలో టారిఫ్లు విధిస్తుంటే, దీనిని మోదీ సర్కార్ సరిగా ఎదుర్కోవటం లేదని కే
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న రక్షణాత్మక చర్యలు ఇతర దేశాల పాలిట శాపంగా మారుతున్నాయి. పలు దేశాలపై ప్రతికూల సుంకాలు విధింపుతథ్యమని హెచ్చరికలు జారీ చేయడంతో ఆయా దేశాలు బెంబేలెత్తుతున�
అగ్రరాజ్యం అమెరికాలో ప్రభుత్వం మారగానే మన దేశంలోని ఆశావహ విద్యార్థుల్లో దడ ప్రారంభమైంది. ఉన్నత చదువుల కోసం క్యూకట్టే అమెరికాలో ట్రంప్ కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది.
ఉత్తర కొరియా సరికొత్త బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. గురువారం హ్వసంగ్-19 అనే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్టు ఆ దేశ అధికారిక టీవీ ఛానల్ ప్రకటించింది.
కృత్రిమ మేధస్సు ఆధారంగా సెక్యూరిటీ ఆటోమేషన్ సేవలు అందించే స్విమ్లేన్..హైదరాబాద్లో ప్రాంతీయ సైబర్సెక్యూరిటీ ఇన్నోవేషన్తోపాటు ఆర్ అండ్ డీ సెంటర్ను మంగళవారం ప్రారంభించింది. ప్రాంతీయంగా సైబర్�
ఉక్రెయిన్కు యుద్ధ ట్యాంకులు ఇస్తామని అమెరికా ప్రకటించడం పట్ల ఉత్తకొరియా ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రాక్సీ యుద్ధం ద్వారా ఆధిపత్యాన్ని ప్రదర్శించాలనుకోవడం ప్రాక్సీ యుద్ధం ద్వారా ఆధిపత్యాన్ని