భర్త లేకపోవడంతో పాటు ఆర్థిక ఇబ్బందులు తాళలేక తన ఇద్దరు కుమార్తెలతో సహా వాగులో దూకి ఓ వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో పిల్లలు ఇద్దరు మృతిచెందగా, తల్లి ప్రాణాలతో బయటపడిన ఘటన సోమవారం మెదక్ �
రెండో శనివారం, ఆదివారం సెలవులను స్వగ్రామంలో సంతోషంగా గడుపుదామని భర్త, భార్య ఇద్దరు పిల్లలు ఆనందంగా కారులో బయలు దేరారు.. ఆ సంతోషం ఎంతోసేపు నిలువలేదు.. వరంగల్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే వారిలో ముగ్గురు
కామారెడ్డి పట్టణం లో విషాదం నెలకొన్నది. మున్సిపల్ పరిధిలోని రామేశ్వర్పల్లిలో ఇద్దరు చిన్నారులు సైకిల్ తొక్కుకుంటూ వెళ్లి కుంటలో పడి మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకున్నది.
అన్నదమ్ములైన ఆ చిన్నారులు కొత్త బట్టలు వేసుకొని దసరా పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకొన్నారు. ఇంట్లో అందరితో సరదాగా గడుపుతుండగా.. అలా బయటికి వెళ్లొద్దామంటూ వారిని తండ్రి బైక్పై బయటికి తీసుకెళ్లాడు. ఇద్ద�
నీళ్లలో ఆట సరదా ఇద్దరు చిన్నారులను బలి తీసుకున్నది. ఈ ఘటన సోమవారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామంలో చోటుచేసుకుంది. సోమవారం సెలవు దినం కావడంతో బుగ్గపాడు గ్రామానికి చెందిన మడుపల్లి జితేందర�
శిథిలావస్థకు చేరిన గోడ కూలి ఇద్దరు చిన్నారులు మృతి చెందగా.. మరో ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది.