నిజామాబాద్ జిల్లా పసుపు పంటకు ఎంతో ప్రసిద్ధి. ఇక్కడి రైతులు ఎక్కువగా పసుపు పంటను సాగుచేస్తారు. కానీ ప్రస్తుతం పసుపు రైతులు ఇతర పంటల వైపు ఆసక్తి చూపుతున్నారు.
మిర్చి, పసుపు సాగులో అగ్రగామిగా ఉన్న తెలంగాణ ఇతర సుగంధ ద్రవ్యాల సాగులో తీవ్రంగా వెనుకబడిపోయింది. నిత్యం వంటింట్లో వినియోగించే చింతపండు, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర తదితర 11 రకాల మసాలా దినుసులకు కొర�
పసుపు రైతుకు నష్టాలు తప్ప లాభమే లేకుండాపోతున్నది. ఈ సీజన్ ఆరంభం నుంచి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. పట్టించుకునే నాథుడే లేకపోవడంతో యార్కెట్లో దోపిడీ యథేచ్ఛగా సాగుతున్నది. దళారులకు సర్కారు పెద్దల�
ఏటా వరి, పత్తి, మొక్కజొన్న, కంది తదితర సంప్రదాయ పంటలు సాగు చేసి విసిగిపోయిన రైతులు ప్రస్తుతం ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారిస్తున్నారు. ఏటా సాగు చేసిన పంటలకు భిన్నంగా వాణిజ్య పంటలపై మక్కువ పెంచుకుంటున్న�
పసుపు సాగు రైతన్న ఇంట సిరులు కురిపిస్తోంది. ఏటా నష్టం మిగిల్చే ఈ పంటకు ఈ ఏడాది మార్కెట్లో రికార్డు స్థాయి ధర పలుకుతుండడంతో విరివిగా లాభాలు తెచ్చిపెడుతోంది.
ఈ సారి పసుపు సాగు చేసిన రైతులకు మార్కెట్లో మంచిగా లేదు. నేను 50 బస్తాల పసుపు తెచ్చిన. క్వింటాలుకు రూ.4300 పలికింది. ఈ పైసల్తో పెట్టుబడి కూడా ఎల్లదు. లాభం అన్నది పగటి కలగానే మారింది.
తాటాకు మచ్చ తెగులు : పసుపు పంటలో సెప్టెంబర్ నుంచి తాటాకు మచ్చ తెగులు కనిపిస్తుంది. ఆకులపై అక్కడక్కడా పెద్ద పెద్ద మచ్చలు ఏర్పడుతాయి. ముదురు గోధుమ రంగులోని మచ్చల చుట్టూ పసుపు రంగు వలయం ఉంటుంది. ఆకు కాడపై మచ�