రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని సప్తగిరి కాలనీ శివారు, శ్రీనగర్ కాలనీ పరిధిలో స్లాటర్ హౌస్ (జంతు వధశాల) పునర్నిర్మాణానికి బీఆర్ఎస్ హయాంలో అడుగు పడింది. 2023లో టీయూఎఫ్ఐడీసీ ద్వారా స్లాటర్హౌస్ పున�
సదాశివపేట పట్టణాభివృద్ధికి కృషి చేస్తానని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ అపర్ణాశివరాజ్ పాటిల్ అధ్యక్షతన మున్సిపల్ సాధారణ సమావేశం జరిగ�
పచ్చదనం, అభివృద్ధిలో దుబ్బాక మున్సిపాలిటీని అగ్రగామిగా నిలిపేందుకు రాజకీయాలకు అతీతంగా మున్సిపల్ పాలక వర్గంతో పాటు అధికారులు కృషి చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి పిలుపునిచ్చారు. మంగళ
పాలమూరు అభివృద్ధి పనులకు రాజకీయ గ్రహణం పట్టుకున్నది. దీంతో మున్సిపాలిటీలో గతేడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు మొదలైన అభివృద్ధి పనులన్నీ ప్రభుత్వం మారడంతో ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అధికార పార్టీ నేతలు చ�
అభివృద్ధికి చిరునామాగా నిజామాబాద్ నగరం నిలుస్తోందని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా అన్నారు. శనివారం ఆయన నగరంలోని పలు డివిజన్లలో పర్యటించారు. 19వ డివిజన్ గంగస్థాన్-1లో రూ. కోటీ 50 లక్షలు, 42వ డివిజన్�
రాష్ట్రంలోని పట్టణాలను సుందరీకరించేందుకు తెలంగాణ ఆర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీయూఎఫ్ఐడీసీ) కృషి చేస్తున్నది. టీయూఎఫ్ఐడీసీ అందించిన నిధులతో పట్టణాలను అ�
సాధారణ నిధులతో, అపసోపాలు పడుతూ, అభివృద్ధి జాడ కానరాక, అష్టకష్టాలతో భారంగా సాగుతూ వచ్చిన మున్సిపాలిటీలకు స్వరాష్ట్రంలో కొత్త ఊపు వచ్చింది. నాటి పాలనలో ఉమ్మడి జిల్లాలో ఉన్న మున్సిపాలిటీలు అభివృద్ధికి ఆమడ
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట టీయూఎఫ్ఐడీసీ కింద రూ.3.90 కోట్లతో ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మిస్తున్నది.
రాష్ట్రంలో పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం తెలంగాణ పట్టణ ఆర్థిక వనరుల మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ (టీయూఎఫ్ఐడీసీ) ద్వారా భారీగా నిధులు కేటాయిస్తు