తిరుమల : తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో సోమవారం కొవిడ్ నిబంధనల మేరకు ఏకాంతంగా పుష్పయాగం నిర్వహించనున్నారు. కార్యక్రమం కోసం నేడు (ఆదివారం) సాయంత్రం 6.30గంటల నుంచి రాత్రి 8.30 వరకు పుష్పయగానికి అంకురా�
టీటీడీ ప్రతిపాదనను నిరాకరించిన చరిత్రకారులు బెంగళూరు, ఏప్రిల్ 12: హనుమంతుడి జన్మస్థలం తిరుమల అని, అందుకు తగిన అన్ని ఆధారాలతో కూడిన పుస్తకాన్ని ఉగాది రోజు (మంగళవారం) విడుదల చేస్తామని తిరుమల తిరుపతి దేవస్థ
తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 13వ తేదీన శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 6వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. సాధారణంగా ఏడాదిలో నాలుగు
తిరుపతి: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆర్జిత సేవలకు ఈ నెల 14వ తేదీ నుంచి భక్తులను అనుమతించే నిర్ణయం వాయిదా వేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) తెలిపింది. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున