తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) తలపెట్టిన ఉచిత సామూహిక వివాహాల(కల్యాణమస్తు) కార్యక్రమాన్ని కోవిడ్– 19 నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజక వర్గ కేంద్రంలో నిర్వహించడానికి
మాకు సంబంధం లేదు | తలనీలాల అక్రమ రవాణాపై తిరుమల తిరుపతి దేవస్థానం స్పందించింది. తలనీలాల స్మగ్లింగ్ వ్యవహారంతో తమకు సంబంధం లేదని టీటీడీ మంగళవారం స్పష్టం చేసింది.
తిరుపతి: టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, సంక్షేమ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఏప్రిల్ 13వ తేదీన తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో జరుగనున్నాయి. కోవిడ్– 19 నిబంధనలు పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని
తిరుమల: ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు మల్లాది విష్ణు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులయ్యారు. దీంతో ఆయన ఇవాళ ఉదయం శ్రీవారి ఆలయంలో పదవీ ప్రమా�
తిరుమల : తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు బుధవారం ప్రారంభం కానున్నాయి. కొవిడ్ నిబంధనల మధ్య ఉత్సవాలను రాత్రి ప్రారంభించనున్నారు. నిత్యం రాత్రి 7 నుంచి 8 గంటల వరకు స్వామి, అమ్మవార్లు పుష్కరిణిలో విహ
తిరుమలలో ఏప్రిల్ 14 నుంచి ఆర్జిత సేవలకు టీటీడీ అనుమతించింది. ఆర్జిత సేవలో పాల్గొనాలకునే భక్తులు విధిగా కొవిడ్ నెగిటివ్ రిపోర్టు సమర్పించాల్సి ఉంటుందని పేర్కొంది.
హైదరాబాద్: బ్రహ్మోత్సవాలలో భాగంగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహుడి తీరుకల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. బాలాలయంలోని మండపంలో ఉదయం 11.06 గంటలకు స్వామి, అమ్మ వార్లను ఎదురెదురుగా కూర్చోబెట్టి కల్య
తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను టీటీడీ శనివారం విడుదల చేసింది. ఏప్రిల్ మాసానికి సంబంధించిన రూ.300 స్పెషల్ దర్శనం టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉ�
తిరుమల : తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో సమకూరింది. కొవిడ్-19 ఆంక్షలతో పరిమిత సంఖ్యలో భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతిస్తున్నా ఇవాళ స్వామి వారిహుండీ ద్వారా ర
టీటీడీ చరిత్రలో తొలిసారి హైదరాబాద్ నగరంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్లోని టీటీడీ ఆలయంలో మార్చి 12న ప్రారంభమైన ఈ ఉత్సవాలు ఈ నెల 21వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ బ్రహ్మో
తిరుమల: తిరుమలలో మార్చి 24 నుంచి 28వ తేదీ వరకు ఐదు రోజుల పాటు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు జరుగనున్నాయి. తెప్పోత్సవాలను ప్రతిరోజూ రాత్రి 7 నుంచి 8 గంటల వరకు నిర్వహిస్తారు. తొలిరోజు సాయంత్రం శ్రీ సీత లక్ష
హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి ఉత్సవమూర్తులకు ఓ అజ్ఞాత భక్తుడు రెండు కిలోల బంగారు కవచాన్ని కానుకగా సమర్పించినట్టు టీటీడీ అధికారులు శనివారం మీడియాకు వెల్లడించారు. మొత్తం 19 భాగాలుగా
హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానికి ఓ భక్తుడు భారీ విరాళం ప్రకటించారు. ముంబైకి చెందిన సంజయ్ సింగ్ అనే భక్తుడు.. టీటీడీకీ భారీ ఆస్పత్రిని కట్టిచ్చేందుకు అంగీకరించారు. ఈ నేపథ్యంలో టీటీడీ చ