తిరుమల : కరోనా మహమ్మారి నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఈ నెల 18న 11వ విడత సుందరకాండ అఖండ పారాయణం జరుగనుంది. ఉదయం 7 గంటల నుంచి సుందరకాం�
తిరుమల: బీజేపీ ఎంపీ డాక్టర్ సుబ్రమణ్య స్వామి బుధవారం మధ్యాహ్నం తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని తాడేపల్లిలోని తన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సుబ్రమణ్య �
అమరావతి : తిరుమల ధర్మగిరి వేద పాఠశాలలో కరోనా కలకలం సృష్టించింది. 50 మంది వేద పాఠశాల విద్యార్థులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు సమాచారం. దీంతో విద్యార్థులందరినీ తిరుపతిలోని పద్మావతి కొవిడ్ కేంద్ర�
తిరుమల : త్వరలో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి గోవు సంబంధిత ఉత్పత్తులు ప్రారంభించనున్నట్లు ఈఓ జవహర్రెడ్డి తెలిపారు. శుక్రవారం డయల్ యువర్ ఈఓ కార్యక్రమంలో పాల్గొన్న ఈ సందర్భంగా పలువురు భక్తుల నుంచి వచ�