ఇంధన పరిరక్షణ రంగంలో తెలంగాణకు మరో జాతీయ అవార్డు వరించింది. గ్రూప్ 2లోని రాష్ట్రాల్లో తెలంగాణకు నిర్దేశిత సంస్థగా ఉన్న తెలంగాణ పునరుత్పాధక ఇంధన అభివృద్ధి సంస్థ (రెడో) సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్ అవార్డు �
Sathish Reddy | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) రాష్ట్ర పర్యటనపై, వందే భారత్ రైలు (Vande Bharat train) ప్రారంభోత్సవంపై టీఎస్ రెడ్కో చైర్మన్ వై సతీశ్ రెడ్డి (Y. Sathish Reddy) వినూత్నంగా నిరసన తెలిపారు. వందే భారత్ రైలు ప్రారంభమయ్యాక ఇప్పటి
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలను రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి తప్పు పట్టారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజున ప్రజాస్వామ్య విలువలను కాలరాసే విధంగా గవర్నర్ మాట్లా
Governor Tamilisai | గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బీజేపీ నాయకురాలిలా వ్యవహరిస్తున్నారని టీఎస్ రెడ్కో చైర్మన్, బీఆర్ఎస్ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ వై.సతీష్ రెడ్డి ఆరోపించారు.
సౌర విద్యుత్తులో తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నదని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ తెలిపారు. తెలంగాణ ఫుడ్స్ సంస్థలో సోలార్ విద్యుత్తు వినియోగించి ఖర్చులను తగ్గించుకోవడంతోపాటు కాలుష్య ని
Satish reddy | వైఎస్సాఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల విద్వేషాలను రెచ్చగొడుతున్నారని టీఎస్ రెడ్కో చైర్మన్ సతీశ్ రెడ్డి అన్నారు. అహంకారంతోనే ఆమె మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ
Vijaya Dairy | రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విజయ డెయిరీ, చిల్లింగ్ సెంటర్లలో సౌర విద్యుత్ ప్లాంట్లు అందుబాటులోకి రానున్నాయి. తెలంగాణ స్టేట్ డెయిరీ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ రాష్ట్ర వ్యాప్త�