Minister KTR | దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన ఉత్తమ నగరంగా హైదరాబాద్ ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. విశ్వనగరం హైదరాబాద్కు ఎన్నో అంతర్జాతీయ అవార్డులు,
Kanti Velugu | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే రెండో దఫా కంటి వెలుగు పథకం అమలుపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. రేపు ఉదయం
CM KCR | వరిధాన్యం ఉత్పత్తిలో నంబర్ వన్ స్థానానికి చేరుకుంటున్న తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నపూర్ణగా నిలిచిందని సీఎం కేసీఆర్ అన్నారు. వరిధాన్యాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ చేసి బియ్యంగా మార్చి ఇతర రాష్ట్రాలకు �
New Secretariat | నూతన సచివాలయం నిర్మాణ పనులను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదివారం సాయంత్రం ఆకస్మికంగా పరిశీలించారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు.. పనులన్నీ సమాంతరంగా, నాణ్యతగా జరగా
Minister Prashanth reddy | ప్రతి పేద వ్యక్తి ఆత్మగౌరవంతో బతకాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పేద ప్రజల సొంత
Osmania University | ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రూ. 39.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న బాయ్స్ హాస్టల్ భవనానికి మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిసి భూమి పూజ చేశారు. ఈ
CM KCR | తెలంగాణ అమరుల త్యాగ ఫలితమే కొత్త సచివాలయం నిర్మాణం అని సీఎం కేసీఆర్ అన్నారు. తుది దశలో ఉన్న సచివాలయ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ గురువారం సాయంత్రం
CM KCR | ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయ నిర్మాణ పనుల పురోగతిని కేసీఆర్ పరిశీలిస్తున్నారు. సీఎం కేసీఆర్ వెంట రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఆర్
Kanti Velugu | రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 18 నుంచి కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని మళ్లీ నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. కంటి
Minister KTR | తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం అందంగా రూపుదిద్దుకుంటుందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ సచివాలయాన్ని కొద్ది నెలల్లోనే ప్రారంభిస్తామని
Warangal | దేశంలో ఎక్కడా లేని విధంగా మత్స్యకారుల ఆర్థిక పురోగతి కోసం తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని వర్దన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తెలిపారు. పర్వతగిరి మండలం ఏనుగల్లు
Telangana Welfare Schemes | రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై బంగ్లాదేశ్ మేయర్ల ప్రతినిధి బృందం ప్రశంసల వర్షం కురిపించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహా�
Telangana | రాష్ట్రంలో సాగు, అనుబంధ రంగాల ద్వారా జీఎస్డీపీ పెంపుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉన్నతస్థాయి భేటీ నిర్వహించారు. సీనియర్ ఐఏఎస్లు, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహ�