నల్లగొండ : నాగార్జునసాగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నాయకుల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. పార్టీ అభ్యర్థి నోముల భగత్కు మద్దతుగా ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, శంకర్ నాయక్, ఎ
నోముల భగత్ | నాగార్జునసాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్కు సబ్బండ వర్గాల మద్దతు ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. భగత్ విద్యావంతుడని,
జానారెడ్డి | నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జానారెడ్డికి ‘కుంజర యూధంబు…దోమ కుత్తుక జొచ్చెన్..’ అనే పరిస్థితి తలెత్తుతున్నదా? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. టీఆర
నాలుగు సెట్ల పత్రాలు దాఖలు చేసిన టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ హాజరైన మంత్రి జగదీశ్రెడ్డి,ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నాయకులు నామినేషన్లు సమర్పించిన కుందూరు జానారెడ్డి, రవికుమార్ మొత్తం 78 మంది అభ్యర్
నాన్న ఆశయాలు సాధిస్తా!సీఎం వాత్సల్యానికి జీవితాంతం రుణపడి ఉంటాటీఆర్ఎస్ ముందు కాంగ్రెస్ నిలవదు.. బీజేపీ పెరగదుప్రజలకు అందుబాటులో ఉండాలని అక్కడే ఉంటున్నంకాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి నియోజకవర్గంలో ఇ
పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనతెలంగాణ భవన్లో బీ ఫాం అందజేతఎన్నికల ప్రచారానికి రూ.28 లక్షల చెక్కు కూడా హైదరాబాద్, నల్లగొండ ప్రతినిధి, మార్చి 29 (నమస్తే తెలంగాణ) /హాలియా: నాగార్జునసాగర్ శాస�
సౌత్ ఆఫ్రికా : నాగార్జున సాగర్ ఉప ఎన్నికలలో టీఆర్ఎస్ ఎన్నారై సౌత్ ఆఫ్రికా శాఖ తరఫున ప్రచారం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు గుర్రాల నాగరాజు (సౌత్ ఆఫ్రికా శాఖ అధ్యక్షుడు ) ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రచారంలో �
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా యాసంగిలో వచ్చే వరి ధాన్యాన్ని గ్రామాల్లో 6,408 కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వమే పూర్తి స్థాయిలో కొనుగోలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలిపారు. కరోనా మహమ్�
హైదరాబాద్: నాగార్జునసాగర్ నియోజకవర్గ ఉపఎన్నికకు టీఆర్ఎస్ అభ్యర్థిగాదివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు భగత్ కుమార్ను టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ కార్యక్ర�
Nomula bagath | నాగార్జునసాగర్ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించి దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు భగత్ కుమార్కు టీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది.
నల్లగొండ : గత 40 ఏండ్లలో నాగార్జునసాగర్ నియోజకవర్గానికి కాంగ్రెస్ నాయకులు జానారెడ్డి చేసేందేమీ లేదని మహబూబాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్నాయర్ అన్నారు. సాగర్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే
యాసంగిలోనూ పచ్చి బియ్యం కావాలని మెలిక సీజన్కు విరుద్ధంగా కార్పొరేషన్ నిబంధనలు సాధ్యం కాదంటున్న అధికారులు, మిల్లర్లు రా రైస్ తీస్తే 60 శాతం నూక వచ్చే అవకాశం ధాన్యం కొనుగోళ్లలో జాప్యానికే కొర్రీలు? నిల�
హైదరాబాద్: క్యారెక్టర్ ఆర్టిస్ట్ నాగయ్య మృతి పట్ల మంత్రి కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. నాగయ్య ‘వేదం’ సినిమాలో సిరిసిల్ల రాములు పాత్రతో లక్షలాది మందిని కదిలించారని కొనియాడారు. ఆ తర్వాతి కాలంలో ఆ�