హోంమంత్రి మహమూద్ అలీ | టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్లోని హిల్ కాలనీకి చెందిన జిల్లా టీడీపీ వైస్ ప్రెసిడెంట్ కుత్బుద్దిన్ హోంమంత్రి మహమూద్ అలీ సమీక్�
కాంగ్రెస్ హయాంలో కులవృత్తులు ధ్వంసం టీఆర్ఎస్తోనే పూర్వవైభవం మంత్రి తలసాని శ్రీనివాస్ హాలియా, ఏప్రిల్ 12: జానారెడ్డి 17 ఏండ్లు మంత్రిగా పని చేసినా సాగర్ నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదని పశుసం�
టీఆర్ఎస్| నాగార్జునసాగర్ ఉపఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్నది. పార్టీ అభ్యర్థి నోముల భగత్ విజయంకోసం మంత్రులు, ఎమ్మెల్యేలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంత్�
అభం-శుభం ఎరుగని చిన్న పిల్లలతో రాజకీయ క్రీడ 14 ఏండ్ల బాలుడితో సీఎంపై అసభ్య పోస్టింగులు మైనర్లపై కేసులు పెట్టరని రాష్ట్ర బీజేపీ నేతల ధీమా! కరీంనగర్ బాలుడిని గుర్తించిన సైబర్ క్రైం పోలీసులు బాలుడికి పోలీ�
హాలియాలో సభాస్థలిని పరిశీలించిన మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా హాలియా, ఏప్రిల్ 11 : నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని హాలియాలో ఈ నెల 14న నిర్వహించనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభకు ఏర్పాట్లు చకచకా జరుగ
టీఆర్ఎస్ గెలిస్తేనే వెలుగులు సాగర్ ప్రచారంలో మంత్రి జగదీశ్రెడ్డి హాలియా, ఏప్రిల్ 10: ‘నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యడమంటే రాష్ట్రంలో కరువును ఆహ్వానించడమే. కాం గ్రెస్కు �
మంత్రి నిరంజన్ రెడ్డి | టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్షాల నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
మంత్రి ఎర్రబెల్లి | కొద్ది రోజుల్లో టీఆర్ఎస్ కార్యాలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. త్వరలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభింప జేస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావ�
తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్షం బుధవారం టీఆర్ఎస్ఎల్పీలో విలీనం కావడంతో రాష్ట్రంలో టీడీపీ పూర్తిగా భూస్థాపితమైందనవవచ్చు. వాస్తవానికి టీడీపీని తెలంగాణ ప్రజలు ఎప్పుడో తిరస్కరించారు. గత అసెంబ్లీ ఎన్న
దేశంలో ఎప్పటికప్పుడు కొత్త రాజకీయ పార్టీలు పుడుతూనే ఉన్నాయి. అందులో అత్యధిక పార్టీలు ఎలాంటి ప్రభావం చూపకుండా అంతర్థ్దానమైపోతున్నాయి. కేవలం పదుల సంఖ్యలో పార్టీలు మాత్రమే దేశ రాజకీయ యవనికపై తమదైన ముద్ర �
తెలంగాణలో ప్రైవేట్ టీచర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. కరోనా కారణంగా విద్యాసంస్థలు మూతపడటంతో ఉపాధ్యాయులు, సిబ్బందికి ప్రతినెలా రూ.2వేల నగదు సాయంతో పాటు కుటుంబానికి 25 కిలోల బియ్యం ఇవ్వాలని
మంత్రి పువ్వాడ | బీజేపీ నుంచి పలువురు నాయకులు గురువారం టీఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్ ఖమ్మం నగర అధక్షుడు కమర్తపు మురళి ఆధ్వర్యంలో బీజేపీ వన్టౌన్ ఉపాధ్యక్షుడు మామిడి సతీశ్తో పలువురు నాయకులు..రవాణా శ�
టీఆర్ఎస్ | నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో నోముల భగత్ విజయం ఖాయం అని, టీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో విజయదుందుభి మోగిస్తుందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట