టీఆర్ఎస్కు భారీ ఆధిక్యం ఖాయమని అంచనా సాగర్లో 86.8% పోలింగ్.. మే 2న లెక్కింపు హైదరాబాద్, నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానం ఉపఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ మరో�
నోముల భగత్| నాగార్జునసాగర్లో ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతున్నది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ కుటుంబ సమేతంగా ఓటుహక్కు వినియోగించుకున్నారు. హాలియాలోని ఇబ్రహీంపేటలో ఓటు వేశారు.
సాగర్లో అన్ని వర్గాల అనూహ్య స్పందన టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని విశ్వాసం హాట్ టాపిక్గా మారిన నెల్లికల్లు ఎత్తిపోతల కేసీఆర్ సభతో భారీగా పెరిగిన అంచనాలు రికార్డు మెజార్టీ ఖాయమంటున్న టీఆర్ఎస్
‘నాయకుడన్నవాడికి నోటి పస ముఖ్యం’- ఇది నేటి రాజకీయ సామెతల్లో ఒకటి. ‘నోటి పస లేనివాడు ఓటుకు పనికివస్తాడా’ అనేది మరొక కొత్త సామెత.ఎంత బలవంతుడైన రాజకీయ నాయకునికైనా వక్తృత్వ కళ ఉంటే బంగారానికి తావి అబ్బినట్ల�
సిద్దిపేట : టీఆర్ఎస్లోకి వివిధ పార్టీల నుంచి చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. జిల్లాలోని అక్కన్నపేట మండల కేంద్రానికి చెందిన సుమారు 30 మంది యువకులు గురువారం సాయంత్రం హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్�
ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఒక పూట తింటే, ఒక పూట పస్తులుండాల్సిన పరిస్థితి. సొంతూర్లో బతుకుదామంటే వ్యవసాయానికి నీళ్లుండేవి కావు, కష్టపడి పనిచేద్దామంటే పని దొరికేది కాదు. గత ప్రభుత్వాలు ఎన్నడూ కడుపు నిండా
రఘునాథపాలెం, ఏప్రిల్ 13: ఖమ్మం నగరం 12వ డివిజన్కు చెందిన టీడీపీ నాయకుడు, మాజీ కౌన్సిలర్ చిరుమామిళ్ల నాగేశ్వరరావు, ఎలినేని రమణలు మరో 90 కుటుంబాల వారితో మంగళవారం గులాబీ గూటికి చేరారు. వీరికి రవాణా శాఖ మంత్రి �