కాంగ్రెస్ పార్టీ| ఖమ్మం కార్పొరేషన్లో పోరులో అధికార టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్నది. సీపీఐతో కలిసి అన్ని స్థానాల్లో పోటీచేస్తున్న టీఆర్ఎస్ పార్టీ.. ఎన్నికలకు ముందే మరో డివిజన్ను సొతం చేసుకున్న�
రాజకీయపార్టీల పుట్టుక, గమనం, గమ్యం.. ఎన్నికలు, ఓట్లు, సీట్లు, అధికారం అన్న చట్రంలోనే పరిమితమై పరిభ్రమిస్తుంది. అధికారం ఒక్కటే పరమావధిగా ఉండి, దాన్ని సాధించడం కోసం చేసే రాజకీయాలన్నీ చేస్తాయి. కానీ, టీఆర్ఎస్
ఉద్యమ యోధుడు, ఆలోచన ధీరుడు, రాజకీయ అపర మేధావి- ఒక లక్ష్యం కోసం ఒక నూతన పార్టీని పెట్టి దానికి జెండా, ఎజెండా అన్నీ తానై ఒక్కడిగా కదిలాడు. గల్లీలో మొదలైన కొట్లాటను ఢిల్లీ వరకు చేర్చి, లక్ష్యాన్ని ప్రజాస్వామ్య
ఉద్యమ యోధుడు, ఆలోచన ధీరుడు, రాజకీయ అపర మేధావి- ఒక లక్ష్యం కోసం ఒక నూతన పార్టీని పెట్టి దానికి జెండా, ఎజెండా అన్నీ తానై ఒక్కడిగా కదిలాడు. గల్లీలో మొదలైన కొట్లాటను ఢిల్లీ వరకు చేర్చి, లక్ష్యాన్ని ప్రజాస్వామ్య
పార్టీ ఆవిర్భావం సందర్భంగా మంత్రుల శుభాకాంక్షలు హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ దేశరాజకీయాల్లో చెరగని ముద్ర చేసిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పార్టీ ఆవిర్భవించి అహింసా విధాన
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న రోజులవి. ఆ సమయంలో ఓ ఉద్యమకారుడికి ఆడపిల్ల పుట్టింది. తన పాపకు ఏం పేరు పెట్టాలని ఆలోచించాడు. ఉద్యమ భావం నరనరాన నింపుకున్న అతడికి ‘జై తెలంగాణ’ నినాదం కన్నా ఏ పేరు మంచిగా �
వరంగల్ అర్బన్ : వరంగల్ అభివృద్ధి టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్తో కలిసి వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 19, 20,21, 24,25, 26, 28, 36, 33, 42,
మహబూబ్ నగర్ : టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. సోమవారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల సంజీవయ్య కాలనీ, నల్లకుంటకు చెందిన కాంగ్రెస్ దాదాపు 100 మందికి
బీజేపీకి ఓటు| కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచినందుకా లేక బీడీ కార్మికులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చినందుకా అని ఆ పార్టీ నే
ఖమ్మం : ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్(KMC) ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ వసంతలక్ష్మి 56వ డివిజన్లలో ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ అభ్యర్థి పొట్ల శ్రీద�
తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సాకారం చేయడం కోసం నడుం కట్టారు. అప్పటికి శాసనసభ్యుడిగా, డిప్యూటీ స్పీకర్గా కొనసాగుతున్న కల్వకుంట్ల చంద్రశేఖర్రావు 2001 ఏప్రిల్ 27న డిప్యూటీ స్పీకర్ �
ఎమ్మెల్సీ వాణీదేవి | ఖమ్మం నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. టీఆర్ఎస్ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ మాజీ ప్రధాని పీవీ కుమార్తె ఎమ్మెల్సీ వాణీదేవి, మాజీ మంత్రి వేణుగోపాల చారి, ఎమ్మెల్యేలు గోపీ
ఎన్నారై | గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏప్రిల్ 30 న జరగబోయే ఎన్నికల్లలో టీఆర్ఎస్ అభ్యర్థుల్ని భారీ మెజారిటీ తో గెలిపించాలని టీఆర్ఎస్ ఎన్నారై వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, కా