టీఆర్ఎస్ విన్| ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని అచ్చంపేట మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. ఇప్పటివరకు 12 స్థానాల్లో ఫలితాలు వెలువడగా టీఆర్ఎస్ పార్టీ ఆరు స్థానాల్లో విజయం సాధించింది. మున్�
టీఆర్ఎస్ విజయం| మినీ పురపోరు ఎన్నికల ఫలితాల్లోనూ టీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగుతున్నది. ఖమ్మం కార్పొరేషన్లో టీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు ఏడు స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది.
టీఆర్ఎస్ హవా| మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్నది. జడ్చర్ల మున్సిపాలిటీలో మూడు వార్డుల్లో విజయం సాధించింది. మున్సిపాలిటీలోని 1, 13, 14 వార్డుల్లో పార్టీ అభ్యర్థు�
ఖమ్మం కార్పొరేషన్| ఖమ్మం కార్పొరేషన్లో టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్నది. కార్పొరేషన్లోని 1, 13, 25, 37వ డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు.
అచ్చంపేట| ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని అచ్చంపేట మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. మున్సిపాలిటీలోని 4, 16 వార్డులను టీఆర్ఎస్ పార్టీ సొంతం చేసుకుంది.
సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష ఎప్పుడు ఏ రూపంలో ఎన్నిక వచ్చినా టీఆర్ఎస్ను వరిస్తున్న విజయలక్ష్మి ప్రతి గడపకూ చేరుతున్న సంక్షేమం.. దానితోపాటే అభివృద్ధి కార్యక్రమాలు బంగారు తెలంగాణ టీఆర్ఎస్తో�
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖతమైంది ప్రజలు సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారు విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి బీజేపీ బుద్ధి తెచ్చుకోవాలి: ఎమ్మెల్సీ పల్లా హామీలన్నీ నెరవేరుస్తా: ఎమ్మెల్యే భగత్ నల్లగొ�
టీఆర్ఎస్లో చేరికలు | సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వివిధ పార్టీలకు చెందిన నేతలు అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్న�
వృద్ధుడికి సాయంగా వచ్చిన యువకుడి నిర్వాకం ఖిలావరంగల్, ఏప్రిల్ 30 : అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వృద్ధుడు తాను చెప్పిన గుర్తుపై ఓటు వేయమని కోరితే ఆ యువకుడు కాంగ్రెస్ చేతి గుర్తుపై ఓటు వేసి దానిని సోషల్ మీ�
నల్లగొండ : నాగార్జున సాగర్ నియోజకవర్గ సిట్టింగ్ స్థానాన్ని అధికార టీఆర్ఎస్ పార్టీ తిరిగి కైవసం చేసుకోనుంది. ఆరా సంస్థ నిర్వహించిన ఎట్జిట్ పోల్స్ ఈ విషయాన్ని తేల్చి చెప్పాయి. నాగార్జునసాగర్ ఉ�
మంత్రి జగదీష్ రెడ్డి | కారు గుర్తుకు ఓటు వేయడం ద్వారానే రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాయని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.