సీఎం కేసీఆర్ కృషితో మండుటెండల్లోనూ నిండుకుండల్లా చెరువులు ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఏప్రిల్ 24: ఓట్ల కోసం దండాలు పెట్టే బీజేపీ నాయకుల మాటలు నమ్మొద్దని, ప్రజల కష్ట�
వార్ వన్సైడ్ అన్నట్టుగా మున్సిపోల్స్ కాంగ్రెస్, బీజేపీలకు అభ్యర్థులు కూడా కరువు అన్ని చోట్లా పోటీ కూడా పెట్టలేని దుస్థితి గెలుపు కాదు; పోటీ చేయగలిగితే చాలట జనంతో సంబంధం లేనివారికి టికెట్లు వారిని �
నలుగురు టీఆర్ఎస్ సభ్యులకు స్టాండింగ్ కమిటీల్లో చోటు హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ పార్లమెంటరీపార్టీ నేత కే కేశవరావును పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ సభ్యుడిగా నియమించారు. కేకేతోపాట
రంగారెడ్డి : కడుపులో ఉన్న బిడ్డ నుంచి పండు ముసలి వరకు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా జ�
రూ.2,579 కోట్లతో వరంగల్ నగర అభివృద్ధి గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఆదరించాలి మీడియా సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి వరంగల్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): దేశంలోనే సామాజిక న్యాయం పాటిస్తున్న రాజక�
ఆదిలాబాద్ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఆదిలాబాద్ మండలంలోని రామాయి గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు 100 మంది టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ మేరకు గ్రామంలో నిర్వహించిన కార�
సిద్దిపేట : బీజేపీకి ఎదురుదెబ్బ. సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల ముంగిట బీజేపీకి చెందిన ఇద్దరు ముఖ్య నాయకులు అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు సమక్షంలో బీజేపీ పట్టణ ఉపాధ�
వరంగల్ : ఎన్నికలు వచ్చినపుడు అన్ని రాజకీయ పార్టీలు వస్తాయి. అయితే ఎవరికి ఓట్లు వేస్తే మనకు మేలు జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది ఆలోచించాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గ్రేటర్ వర�
మంత్రి సత్యవతి| ఎన్నికలు రాగానే కొన్ని పార్టీలు పెద్దపెద్ద మాటలు చెబుతాయని, తర్వాత చేసేది శూన్యమని మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. కానీ సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటమేరకు అభివృద్ధి చేసి చూపిస్తారని వెల�
60కి 60 స్థానాలు గెలిచి చరిత్ర సృష్టించాలి అభివద్ధికి నిధులు తెచ్చే బాధ్యత నాది రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ రఘునాథపాలెం, ఏప్రిల్ 20 : ఖమ్మం కార్పొరేషన్పై గులాబీ జెండా ఎగురడం ఖాయమని, టీఆర్ఎస్ పా�
గోదారమ్మకు ప్రజాప్రతినిధుల పూజలు హల్దీవాగులో పరవళ్లు తొక్కుతున్న గంగమ్మ వెల్దుర్తి, ఏప్రిల్ 18: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు భగీరథ ప్రయత్నం ఫలించింది. ఎక్కడో ఉన్న గోదావరి జలాలు మండుటెండల్లో సైతం మెత�