30 ఏండ్లలో ప్రజలను పట్టించుకోని జానారెడ్డిప్రభుత్వ విప్ బాల్క సుమన్టీఆర్ఎస్లో భారీగా చేరికలుపెద్దవూర, మార్చి 26: తెలంగాణ ప్రజల కోసమే ఉద్భవించిన పార్టీ టీఆర్ఎస్ అని, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లోనూ
నల్లగొండ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతున్నది. తాజాగా జిల్లాలోని నాగార్జున సాగర్ నియోజకవర్గంలో వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరారు. గుర్రంపోడు మండలంలోని పలు గ్రామాల నుంచి వివిధ పార్టీలకు చె�
జై తెలంగాణ నినాదాలతో హోరెత్తిన పట్టణంహాలియా, మార్చి 25 : త్వరలో జరుగనున్న నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి రుణం తీర్చుకుంటామంటూ నల్లగొండ జిల్లా హాలియా మున్సిపాలిటీకి చెందిన టీఆర్�
ఖమ్మం : పార్టీ బలోపేతానికి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలని ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. మధిర, ఎర్రుపాలెం మండలాల్లో వివిధ పార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరిన సందర్భంగా �
హైదరాబాద్: తెలంగాణ శాసన మండలి చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు సతీమణి విజయలక్ష్మి మరణ వార్త విని దిగ్భ్రాంతికి గురైనట్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విటర్లో తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సాను�
హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్పై మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పదవులు శాశ్వతం కాదు..రాష్ట్రం శాశ్వతం అని అన్నారు. రాష్ట్ర హక్కులకు భంగం కలిగేలా సంజయ్ వ్యవహరిస్త�
హైదరాబాద్: తెలంగాణ శాసన మండలి చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు సతీమణి విజయలక్ష్మి మృతి పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిప
రాష్ట్ర విభజన తర్వాత ఒక్క పరిశ్రమనూ ఇవ్వలేదు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ కవాడిగూడ, మార్చి 24: కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వంపై ఉద్యమిస్తామని రాష్ట్ర ప్రణాళ�
నాగార్జునసాగర్లో టీఆర్ఎస్ దూకుడు పోలింగ్కు ముందే గుబాళిస్తున్న గులాబీ బీసీల సాగర్లో గోదారంత అభిమానం కేసీఆర్ పాలనకు అండగా నిలుస్తున్న బీసీలు, రైతులు ఏ సీఎం మాత్రం ఇంతకన్నా ఎక్కువ చేస్తారంటూ ప్రచ�
ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ధీమా.. హాలియాలో లబ్ధిదారులతో భారీ ర్యాలీ హాలియా, మార్చి 23: నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లోనూ గెలుపు టీఆర్ఎస్దేనని రామగుండం ఎమ్మెల్యే, ఉప ఎన్నికల హాలియా మున్సిపాలిటీ ఇంచార్జి కో�
1,98,367 ఓట్లతో గెలుపు బావుటాప్రథమ ప్రాధాన్య ఓట్లలో టాప్ఎలిమినేషన్ రౌండ్లలోనూ భారీగా ఓట్లు నల్లగొండ, మార్చి 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నల్లగొండ-వరంగల్-ఖమ్మం శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గ ఓట్ల లెక్కి�
వరంగల్: టీఆర్ఎస్కు ప్రజల మద్దతు ఉన్నందునే ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీతో గెలుపొందామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఇప్పటికైనా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు ఇష్టం వచ్చినట్ల�
హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో పనిచేసే ప్రభుత్వానికే పట్టభద్రులు పట్టం కట్టారని బహ్రెయిన్ టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ అన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన టీఆర్ఎస్ �