నల్లగొండ: ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో భాగంగా అభ్యర్థుల ఎలిమినేషన్ ప్రక్రియ జరుగుతున్నది. కాంగ్రెస్ అభ్యర్థి రాముల్ నాయక్ ఎలిమినే�
నల్లగొండ: వరంగల్-నల్లగొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. మొదటి ప్రాధాన్యతలో ఎవరికీ మెజారిటీ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్ప�
వనపర్తి : పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలందరికీ టీఆర్ఎస్ అండగా ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఇటీవల ప్రమాదంలో మరణించిన పార్టీ కార్యకర్త వనపర్తి మండలం రాజనగరం�
నల్లగొండ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ స్థానంలో ఐదో రౌండ్ లెక్కింపు పూర్తయింది. మొదటి నాలుగు రౌండ్లలో ముందంజలో ఉన్న టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ�
హైదరాబాద్: మహబూబ్నగర్ -హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో మూడో రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. మూడో రౌండ్లో వాణీదేవికి 17,836 ఓట్లు లభించాయి. దీంతో ఇప్�
ప్రభుత్వ విప్ గొంగిడి సునీత హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ పురోగమిస్తుందని గవర్నర్ తమిళిసై కితాబునివ్వడం గర్వం గా ఉన్నదని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత అన్నారు.
నల్లగొండ-వరంగల్-ఖమ్మం సీటులో టీఆర్ఎస్ ముందంజ ‘నల్లగొండ’లో 2వ స్థానంలో తీన్మార్ మల్లన్న ‘హైదరాబాద్’లో టీఆర్ఎస్-బీజేపీ మధ్యే పోరు! నేటి ఉదయం 7 గంటలకు తొలిరౌండ్ ఫలితం! రెండు నియోజకవర్గాల్లో సుదీర�
హైదరాబాద్: ‘తెలంగాణలో పసుపు బోర్డును ఏర్పాటు చేసే ప్రతిపాదనేదీ లేదు. నిజామాబాద్లో సుగంధద్రవ్యాల ప్రాంతీయ కార్యాలయాన్ని ఇప్పటికే ఏర్పాటు చేశాం’ అంటూ కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తో�
న్యూఢిల్లీ: నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటుపై కమలనాథులు యూ టర్న్ తీసుకున్నారు. బోర్డును సాధిస్తామంటూ గత పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లుదండుకున్న బీజేపీ నేతలు అసలు బోర్డులెందుకు..అలాంటివి ఏర్పాటు చేస�
హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సజావుగా జరిగిందని రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ అన్నారు. ఆదివారం వరంగల్ రూరల్ జిల్లా దామెర మండల కేంద్రంలోని 140వ పోలింగ్ కేంద్రాన్ని ఆయన ఆకస్మి�
హైదరాబాద్: మలిదశ తెలంగాణ ఉద్యమంలో మహిళా నేతగా కీలక పాత్ర పోషించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను దక్షిణాఫ్రికాలో టీఆర్ఎస్ సౌతాఫ్రికా సెల్ ఘనంగా నిర్వహించింది. పోరాడి సాధిం�
హైదరాబాద్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితపై ఓ వ్యక్తి తన అభిమానాన్ని చాటుకున్నారు. కవిత పుట్టినరోజు సందర్భంగా నిజామాబాద్కు చెందిన టీఆర్ఎస్ నాయకుడు పబ్బ సాయిప్రసాద్.. కవితకు జన్మదిన శు�
హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు ఖతర్లో ఘనంగా నిర్వహించారు. దోహాలో జరిగిన జన్మదిన వేడుకల్లో టీఆర్ఎస్ ఖతర్ అధ్యక్షుడు శ్రీధర్ కేక్ కట్చేసి కవితకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ
పట్టభద్రుల ఇంటింటికీ తిరిగి ఓటు వేయాలని అభ్యర్థించిన నేతలు ముగిసిన ప్రచారం మేడ్చల్ జోన్ బృందం, మార్చి 12 : మేడ్చల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నేతలు శుక్రవారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించా�
మహబూబ్నగర్ : టీఆర్ఎస్ పార్టతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని అనేక సంఘాలు పార్టీకి మద్దతునిచ్చాయని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి�