నాటి వలసల జిల్లాలో నేడు పర్యాటక జోరు తలాపునే నదులున్నా ఉమ్మడి రాష్ట్రంలో దగాపడ్డ జిల్లా నేడు జలరాశులు, పాడిపంటలతో పల్లెలన్నీ కళకళలు రెండులక్షల నుంచి 10 లక్షల ఎకరాలకు పెరిగిన సాగు పాలమూరు ప్రాజెక్టు పూర్�
మంత్రులకు మద్దతు లేఖలు అందజేసిన 17 సంఘాలు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపిస్తామని భరోసా న్యూస్నెట్వర్క్, నమస్తే తెలంగాణ: పనిచేసే ప్రభుత్వానికి ఉద్యోగులు మద్దతు ప్రకటిస్తున్నారు. బుధవారం వివి
సమస్యల పరిష్కారానికి పాటుపడతా బొటానికల్ గార్డెన్లో వాణీదేవి ప్రచారం శేరిలింగంపల్లి/వ్యవసాయ యూనివర్సిటీ, మార్చి 10: రాష్ట్రంలో పనిచేసే ప్రభుత్వాన్ని ఆదరించాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎస్ వాణ�
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి టీఆర్ఎస్ ఫిర్యాదు హైదరాబాద్, మార్చి10 (నమస్తే తెలంగాణ): మతం పేరుతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న బీజేపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని �
మంత్రి గంగులకు లేఖలు అందజేత హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 9 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు రోజురోజుకు మద్దతు పెరుగుతున్నది. మంగళవారం తెలంగాణ రిటైర్డ్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన�
నాగార్జునసాగర్ ఉప ఎన్నికపై జాతీయ బీసీ సంక్షేమసంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యఖైరతాబాద్, మార్చి 9: నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో బీసీలకు చెందినవారికే టీఆర్ఎస్ కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమసంఘం అధ్య�
హైదరాబాద్: భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75ఏండ్లు పూర్తి కాబోతున్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు ‘‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’’ పేరిట, దేశవ్యాప్తంగా జరుపనున్న ఉత్సవాలను, తెలంగాణలో ఘనంగా న
హైదరాబాద్: పట్టభద్రుల ఎన్నికల్లో ఓటున్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని మంత్రి కేటీఆర్ కోరారు. ఎన్నికల రోజును సెలవుదినంగా భావించవద్దని, ఓటింగ్లో పాల్గొనకుండా మంచి నాయకులు ఎలా వస్తారని �
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా ప్రత్యేక ఇంటర్వ్యూటీఆర్ఎస్తోనే పట్టభ్రదుల సమస్యలు దూరంప్రతిపక్షాల రాజకీయ అరుపులతో ఏమీ ఒరగదుఆరేండ్లలో ఎంతో సాధించాం.. సాధిస్తూనే ఉంటంతెలంగాణ ఉద్యమంలో జైలుకెళ్ల�
మెథడిస్ట్ చర్చి ప్రార్థనల్లో పాస్టర్ల ఆశీర్వచనం అమీర్పేట్, మార్చి 7: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవి ఆదివారం ఉదయం హైదరాబాద్ సనత్నగర్ మార్లిన్ మెథడిస్ట్ చర్చిలో జరిగిన ప్రార్థనల్ల�
ఉక్కు పరిశ్రమ, రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఎక్కడ రాష్ట్రంపై కేంద్రంలోని బీజేపీ చిన్నచూపు అభివృద్ధిని జీర్ణించుకోలేకనే రాజకీయ విమర్శలు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి ఉద్య�
పట్టభద్రులు అభివృద్ధికి సహకరించాలి రాజ్యసభసభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ)/అంబర్పేట: రాష్ట్ర ప్రభుత్వానికి మరింత బలం చేకూర్చేందుకు హైదరాబాద్- రంగారెడ్డ