Minister Jagadish Reddy | బీజేపీకి ఓటు వేయడం అంటే మనకు మనమే వ్యవసాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న ఉచిత విద్యుత్కు మంగళం పాడుకోవడమే నని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. అంతటితో ఆగక�
Munugode by poll | మునుగోడు ఉప ఎన్నికకు టీఆర్ఎస్ పార్టీ తరపున మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రభాకర్ రెడ్�
Minister KTR | సబ్జెక్టు ఉన్న తెలుగు సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా ప్రాధాన్యతను దక్కించుకుంటున్నాయి. ఆ మాదిరిగానే మా పార్టీలో కంటెంట్, కటౌట్ ఉంది.. మాకే విజయం దక్కుతుందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్ర�
Minister KTR | మునుగోడులో టీఆర్ఎస పార్టీ గెలిచిందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. రెండు, మూడు స్థానాలకు కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టి పోటీ ఉందని ఆయన అన్నారు. ప్రగతి భవన్లో కేటీ
Minister KTR | 2024 పార్లమెంట్ ఎన్నికలే తమ లక్ష్యమని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్ మీడియాతో చిట్చాట్ చేశారు. మహారాష్ట్ర, కర్ణాటకలో తమ
Minister Harish Rao | తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది.. ఒకప్పుడు ఎవుసానికై ముఖాన్ని మొగులుకు పెట్టి చూసేవారమని, కాలం ఎట్లయితదోనని పంచాంగ శ్రవణం వినేవారమని, కానీ సీఎం కేసీఆర్ దయతో కాలమైనా, కాకున్నా రెండు �
Minister Niranjan reddy | సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వ పరిపాలన కొనసాగుతోందని, ఈ 8 ఏండ్లలో తెలంగాణ పల్లెల స్వరూపం మారిపోయిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశ�
CM KCR | మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ విజయానికి అందరూ కలిసి పని చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయానికి కృషి చేయాలని టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్స�
CM KCR | బీఆర్ఎస్ జాతీయ పార్టీ ఏర్పాటు చేసిన సందర్భంగా గురువారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను వీసీకే పార్టీ అధినేత, ఎంపీ తిరుమావళవన్తో పాటు వివిధ రాష్ట్రాల నాయకులు కలిశారు. సీఎం కేసీఆర్కు ఎంపీ తిరుమావళవ
Munugode By Poll | మునుగోడు ఉప ఎన్నిక దేశ వ్యాప్తంగా చర్చకు తెర లేపిందని సీపీఎం నేత, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు పేర్కొన్నారు. దీనికున్న ప్రాధాన్యత దృష్ట్యా బీజేపీని ఓడించాల్సిన ఆవశ్యకత ప్రగతిశీల శక్తుల
Munugode by poll | మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో సీపీఐ, సీపీఎం నేతలతో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మునుగోడు ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై చర�
తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో స్వరాష్ట్ర సాధన కోసం సాగిన ఎన్నో చారిత్రక ఘట్టాలకు అడ్డగా నిలిచింది పోరాటాల పురిటిగడ్డ నల్లగొండ. సమైక్య రాష్ట్రంలో నిధులు, నీళ్లు, నియామకాల్లో జరుగుతున్న అన్యాయాలపై ఉద�
టీఆర్ఎస్ను జాతీయ పార్టీ బీఆర్ఎస్గా మారుస్తూ సీఎం కేసీఆర్ ప్రకటించిన వెంటనే పార్టీ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా సంబురాలు జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని క్లాక్టవర్ సెంటర్లో మున్సిపల్ చైర్మన�