రాష్ర్టాన్ని ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ వెనకి తగ్గి కాలయాపన చేయడం వల్లే తెలంగాణ యువకులు రాష్ట్ర సాధన కోసం బలిదానాలు చేశారని, ప్రజా పోరాటాలను అపహాస్యం చేయడం అలవాటైన ఆ పార్టీని దేశమంతా తిరసరిస్తు�
బీజేపీ కుటిల రాజకీయాలపై మండిపాటు కవిత ఇంటిపై కమలం పార్టీ కార్యకర్తల దాడిని ఖండించిన ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు ఆర్మూర్/ఖలీల్వాడి, ఆగస్టు 23: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ప్రమేయం ఉందంటూ బీజేపీ చేస్తున్న దుష్�
స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులోభాగంగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా రక్తదాన శిబిరాలను నిర్వహించారు. స్వాత్రంత్య్ర యోధుల స్ఫూర్తితో రక్తదానం చేసేందుకు ప్రజలు ముందుకొచ్చారు.
శుభకృత్ నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలందరికీ శుభాలు చేకూరాలని రాష్ట్ర మం త్రులు ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం బంగారు తెలంగాణగా రూపుదిద్దుకుంటున్నదన్నారు. సంక్షేమ, అభివృద్ధి �
ఎమ్మెల్సీ కవితను విమర్శించే హక్కు లేదు మధుయాష్కీపై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ధ్వజం జగిత్యాల రూరల్, మార్చి 30 : ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించే మధుయాష్కీకి గెలుపోటములతో సంబంధం లేకుండా నిత్యం ప్ర�
తాము అధికారంలోకి రాకముందు రూ.400 ఉన్న గ్యాస్ సిలిండర్ ధరను రూ.1,000కి పెంచిన కేంద్ర ప్రభుత్వం గ్యాస్పై రూ.600 సబ్సిడీ ఇవ్వాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ జీడీ