చిక్కడపల్లి : పార్టీ డివిజన్ కమిటీల్లో వివిధ పదవులు పొందిన వారిపై మరింత బాధ్యత పెరిగిందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. రాంనగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షునిగా ఎన్నికైన కల్యాణ్ �
మియాపూర్ : పార్టీ సంస్థాగత ఎన్నికల సందర్బంగా నూతనంగా ఎన్నుకోబడ్డ ప్రతినిధులంతా క్రమశిక్షణతో బాధ్యతా యుతంగా పనిచేసి పార్టీ ప్రతిష్టతను మరింతగా పెంపొందించేందుకు కృషి చేయాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గా�
ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పార్టీని తిరుగులేని శక్తిగా మార్చేందుకు నూతనంగా ఎన్నికైనా యువజన సంఘాలు, విద్యార్థి సంఘాల అధ్యక్ష, కార్యదర్శులతో పాటు సభ్యులు కష్టపడి పని చేయాలని ఎమ్మెల్యే మంచ
చంపాపేట : టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధే లక్ష్యంగా డివిజన్ కమిటీలు పనిచేయాలని ఎల్బీనగర్ నియోజక వర్గం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. గత వారంలో నియామకమైన టీఆర్ఎస్ చంపాపేట డివిజన్ నూతన కమిటి �
బేగంపేట్ : ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్తోనే తెలంగాణ రాష్ట్రంతో పాటు నగరాభివృద్ధి సాధ్యమవుతుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సోమవారం బేగంపేట్ డివిజన్లోని మయూరిమార్గ్
మియాపూర్ : టీఆర్ఎస్ అనుబంధ కమిటీల బాధ్యులు పార్టీబలోపేతానికి కృషిచేయాలని ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. ఆదివారం నూతనంగా ఏర్పాటైన వివేకానందనగర్ డివిజన్ పార్టీ, ప్రధాన, అనుబంధ, బస్తీ�
సనత్నగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ కార్యాకర్తల యంత్రాంగాన్ని పటిష్ఠంగా తీర్చిదిద్దడం జరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు క�
చాదర్ఘాట్ : ప్రత్యేక రాష్ట్రం సాధించుకుని… అన్ని విధాల అభివృద్ధి సాధిస్తూ దేశంలోనే అగ్రగామిగా నిలబెడుతున్న గొప్ప ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. పార్టీ కోసం పని చేసే వ�
అమీర్పేట్ : సనత్నగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీని ఇంటింటికీ చేర్చడంతో పాటు ప్రభుత్వ పథకాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప�
మియాపూర్ : తొలి నుంచి పార్టీని అంటి పెట్టుకుని ఉండి పటిష్టత కోసం చిత్తశుద్ధితో పనిచేసిన కార్యకర్తలకే సంస్థాగత ఎన్నికలలో పట్టం కడుతున్నట్లు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. నిజమైన కార్యకర్తలను ప�
శంకర్పల్లి : జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ నూతన కార్యవర్గాల సభ్యులు పార్టీ ప్రతిష్ట కోసం అనునిత్యం పాటు పడాలని మంత్రి సబితాఇంద్రారెడ్డి సూచించారు. ఆదివారం ఉదయం శంకర్పల్లి మున్సిపల్ టీఆర్ఎస్ అధ్యక్షుడ�
కొత్తూరు రూరల్ : ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త పార్టీ పట్ల నిబద్ధతతో పని చేయాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశానుసారం గురువారం ఎమ్మెల్యే సమక్షంలో కొత్తూర�
చాదర్ఘాట్ : టీఆర్ఎస్ పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం ఉంటుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. పాతనగరం నుంచి పార్టీ కోసం శ్రమించిన నేతలకు నామినేటెడ్ పదవుల్లో తప్పకుండా చోట�
ఆర్కేపురం : తెలంగాణ రాష్ట్రంలో చెరువులు, కుంటలు నిండి ఉభయ గోదావరి లా తలపిస్తోందని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆర్కేపురం డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షునిగా నియమించబడిన పెండ్యాల నగేష్�