Triptii Dimri | తృప్తి డిమ్రి సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో ప్రభాస్ నటిస్తోన్న స్పిరిట్లో నటించే ఛాన్స్ కొట్టేసి మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే తృప్తి డిమ్రి ఇండస్ట్రీలో అవుట్ సైడర్స్ గురించి చేసిన బ
ప్రస్తుతం ప్రభాస్ వర్క్ మోడ్లో ఉన్నారు. రీసెంట్గా ‘స్పిరిట్' సినిమా స్క్రిప్ట్ డిస్కషన్లో పాల్గొన్న ఆయన, ఈ వారంలోనే ‘ది రాజా సాబ్'లోని తన పాత్రకు డబ్బింగ్ చెప్పనున్నారు. ఇది పాన్ ఇండియా సినిమా �
Triptii Dimri | ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కబోతున్న పాన్ ఇండియా చిత్రం స్పిరిట్లో కథానాయికగా యానిమల్ భామ త్రిప్తి డిమ్రీ ఎంపికైన విషయం తెలిసిందే.
యానిమల్' చిత్రంతో ఓవర్నైట్లో స్టార్డమ్ను సంపాదించుకుంది కథానాయిక త్రిప్తి డిమ్రి. ప్రస్తుతం ఈ భామ వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ఆమె ఓ వివాదంలో చిక్కుకుంది. వివరాల్లోకి వెళితే..ఇటీవల జైపూర్లో �
‘యానిమల్' సినిమాతో ఒక్కసారిగా యువతలో క్రేజ్ సంపాదించుకుంది బాలీవుడ్ భామ త్రిప్తి డిమ్రీ. ప్రస్తుతం ఈ అమ్మడికి వరుసగా భారీ ఆఫర్లొస్తున్నాయి. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘బ్యాడ్ న్యూజ్' చిత్రం కూ�
‘యానిమల్'ఫేం త్రిప్తి డిమ్రీకి ఊహించని ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్న తనను ఎంతో బాధించింది కూడా. అందుకే ఘాటైన సమాధానమిచ్చింది. వివరాల్లోకెళ్తే.. ‘యానిమల్, బ్యాడ్ న్యూస్ చిత్రాల్లో ఘాటైన సన్నివేశాల్లో సెమ�
‘యానిమాల్' సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయింది త్రిప్తి డిమ్రి. చేసింది చిన్న పాత్రే అయినా యువతరంలో మంచి ఫాలోయింగ్ను సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడికి బాలీవుడ్లో భారీ ఆఫర్లొస్తున్నాయి. శుక్రవారం
‘యానిమల్' చిత్రంలో జోయాగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు కథానాయిక త్రిప్తి డిమ్రీ. ఈ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయిపోయిందీ అమ్మడు. ‘యానిమల్' తర్వాత ఈ ఢిల్లీ భామకు ఇన్స్టాలో ఫాలోవర్స్ సంఖ్య అమ�
‘యానిమల్' సినిమాతో రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్ అయిపోయింది త్రిప్తి డిమ్రి. ప్రస్తుతం ఆమెకు హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లోనూ అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ అద్భుతమైన అవకాశం ఈ ము�