పోడు భూముల్లో పత్తి చేలను ధ్వంసం చేసిన అటవీ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఆదివాసీలు సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఐటీడీఏ ఎదుట �
Champai Soren | ప్రభుత్వ ఆస్పత్రి (Govt hospital) కోసం భూసేకరణ చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ గిరిజన సంస్థలు నిరసనలకు పిలుపునివ్వడంతో.. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి (Jarkhand Ex CM) చంపాయ్ సోరెన్ (Champai Soren) ను ఆదివారం గృహనిర్బంధం (House arrest) లో ఉంచ�
Tribals Protest | మండలంలోని గిరిజన గ్రామాల పరిధిలో హైలెవెల్ వంతెనలు , రోడ్ డ్యాం లు నిర్మించాలని ఆదివాసీ సంఘం నాయకులు సోమవారం తాండూర్ తహసీల్ కార్యాలయం ఎదుట నిరసన దీక్ష చేపట్టారు.
Tribals protest | ఉమ్మడి జిల్లాలోని గిరిజనుల సమస్యలను వినకుండా అవమానిస్తున్న ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కుష్బూ గుప్తాపై చర్యలు తీసుకోవాలని ఆదివాసి సంఘాల నాయకులు పేర్కొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రామన్నగూడెంలోని సర్వే నంబర్ 30, 36, 39లోగల భూములను అటవీ శాఖ నుంచి తిరిగి తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ గిరిజనులు మూడు రోజులుగా పాదయాత్ర చేస్తూ గుర
Tribals protest | కాంగ్రెస్ పార్టీ నాయకుడు నిర్వాకం వల్ల నిర్మాణంలో ఉన్న రోడ్డును అర్ధాంతరంగా నిలిపివేయడాన్ని నిరసిస్తూ గిరిజనులు రాస్తారోకో నిర్వహించారు.
Manipur: గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు.. సీఎం బీరేన్ పాల్గొనే సభావేదికకు నిప్పుపెట్టారు. దీంతో ఆ వేదిక పూర్తిగా మంటల్లో దగ్ధమైంది. రిజర్డ్వ్ ఫారెస్టులో బీజేపీ సర్కార్ చేస్తున్న సర్వేల�