Vande Bharat Sleeper | వందే భారత్ స్లీపర్ రైళ్లు మరికొన్ని రోజుల్లో పట్టాలెక్కించేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఈ రైలుకు ట్రయల్ రన్స్ చేపడుతున్నారు. రైలు వేగాన్ని పెంచేందుకు పలు పరీ�
ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న వందే భారత్ స్లీపర్ (Vande Bharat Sleeper) రైలు పట్టాలెక్కింది. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ప్యాసింజర్ ట్రెయిన్ను విజయవంతంగా పరీక్షించారు. మధ్యప్రదేశ్లోని కజురహో-ఉత్తరప్రదేశ్లో�
ప్రభుత్వ ఆదేశాల అమలులో జలమండలి అధికారులు మొద్దు నిద్ర వీడటం లేదు. మొండి నీటి బకాయిదారులకు లబ్ధి జరిగేలా ఓటీఎస్ జీవో వెలువడి 17 రోజులు దాటినా.. వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు నానా తంటాలు పడ�
ఉత్తర, దక్షిణ భారతానికి ముఖ ద్వారంగా ఉన్న కాజీపేట రైల్వే జంక్షన్ సమీపంలోని కోమటిపల్లి వద్ద భూగర్భంలో రైళ్ల ప్రయాణానికి నిర్మాణ పనులు వడివడిగా సాగుతున్నాయి. దాదాపు 350 మీటర్ల మేర సొరంగ మార్గం నిర్మిస్తుం�
Chenab Rail Bridge : చీనాబ్ రైల్వే బ్రిడ్జ్పై ఇవాళ ట్రయల్ రన్ నిర్వహించారు. ఓ ప్యాసింజెర్ రైలును నడిపించారు. సంగల్దాన్ నుంచి రియాసి మధ్య ఆ రైలు నడిచింది. త్వరలోనే ఈ బ్రిడ్జ్ను ప్రారంభించనున్నారు.
జమ్ము-కశ్మీర్కు కొత్త అందాలు తెచ్చిపెట్టే ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన చీనాబ్ రైల్వే వంతెన రాకపోకలకు సిద్ధమైంది. ఈ వంతెన నిర్మాణం పూర్తి కావడంతో దీనిపై ఆదివారం ఒక రైలు ఇంజన్ను నడిపి తొలి ట్రయల్ రన్న�
భువనగిరి ప్రభుత్వ ఏరియా దవాఖాన నుంచి బీబీనగర్ ఎయిమ్స్కు అధునాతన పద్ధతిలో మెడిసిన్ను తరలించేందుకు విమానం ఆకారంలో డ్రోన్ తయారు చేసి ట్రయల్ నిర్వహించారు.
Battle tankers | దేశ రక్షణకు యుద్ధ ట్యాంకర్లు(Battle tankers) తయారు చేసే కర్మాగారం సంగారెడ్డి(Sangareddy) జిల్లాకే తలమానికం అని, సైనికులు ఎత్తు, పల్లపు ప్రాంతాలతో పాటు సముద్రాల్లో సైతం శత్రుసేనలను ఎదుర్కొనే ట్యాంకులను తయారు చేశామ�
రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని మల్కపేట గ్రామంలో కాళేశ్వరం ప్యాకేజీ-9లో భాగంగా రిజర్వాయర్ నిర్మాణం పూర్తి కాగా, రెండు పంపుల ట్రయల్ రన్ను ఇప్పటికే వేర్వేరుగా చేపట్టిన విషయం తెలిసిందే. మం�
కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram project) ప్యాకేజీ-9లో భాగంగా నిర్మించిన మల్కపేట రిజర్వాయర్లోకి (Malakpet Reservoir) నిర్వహించిన ఎత్తిపోతల ట్రయల్ (Trial run) విజయవంతమైంది. ఇప్పటికే ఒక పంపును విజయవంతంగా పరీక్షించగా, రెండో పంపును గంట�
దేశంలోనే వంద శాతం మురుగు శుద్ధి చేసే తొలి నగరంగా హైదరాబాద్ అవతరించనుంది. జలమండలి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న మురుగు నీటి శుద్ధి కేంద్రాల పనులు తుది దశకు చేరువలో ఉన్నాయి. విడతల వారీగా అందుబాటులోకి తీసుకువ�
విజయవాడ-సికింద్రాబాద్ మధ్య ‘వందేమాతరం’ రైలు బుధవారం ైస్టెల్గా దూసుకెళ్లింది. త్వరలో సికింద్రాబాద్- విజయవాడ మధ్య వందేమాతరం రైలును రైల్వేశాఖ నడిపించనున్నది