China visa free | డ్రాగన్ దేశం చైనా కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు 55 దేశాలకు చెందిన ప్రజలకు 10 రోజుల పాటు వీసా లేకుండా తమ దేశంలో ప్రయాణించే వీలు కల్పించింది (China visa free).
బస్సు టికెట్ల బుకింగ్ సేవలు అందిస్తున్న అభిబస్.. దీపావళి పండుగ సందర్భంగా ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. టికెట్ బుక్ చేసుకున్నవారు బంగారు నాణేలను గెలుచుకునే అవకాశం కల్పించింది.
భూషణ్ స్టీల్ లిమిటెడ్ (బీఎస్ఎల్) ప్రమోటర్లు, అనుబం ధ సంస్థలపై ఈడీ దాడులు జరిపింది. రూ.56,000 కోట్ల మేరకు బ్యాంక్లకు టోపీవేసి, నిధులు మళ్లించారన్న కేసులో భాగంగా జరిగిన దాడుల్లో రూ.72 లక్షల నగదు, రూ.52 లక్షల వి
చార్ధామ్ యాత్రలో (Char Dham Yatra) భక్తులకు ఇబ్బందులు తప్పట్లేదు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో కష్టాలు పడుతున్నారు. ఉత్తరాఖండ్లోని (Uttarakhand) పితోరాగఢ్ జిల్లాలో (Pithoragarh) కొండచరియలు (Landslide) విరిగిపడ్డాయి.
PCR test: చైనాకు వస్తున్న పర్యాటకులు.. శనివారం నుంచి కేవలం యాంటీజెన్ టెస్ట్ రిజిల్ట్ను చూపిస్తే సరిపోతుంది. అయితే బోర్డింగ్కు 48 గంటల ముందు ఆ రిపోర్టును పొంది ఉండాలి. పీసీఆర్ నెగటివ్ రిపోర్టు అవసరం
UK | చైనాలో కరోనా మహమ్మారి కోరాలు చాచడంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమవుతున్నాయి. ఆ దేశానికి రాకపోకలు చేసేవారికి కరోనా టెస్టులు తప్పనిసరి చేస్తున్నాయి. ఇప్పటికే అమెరికా, భారత్, జపాన్,
China | స్వదేశీ, విదేశీయుల పై చైనా ప్రయాణ ఆంక్షలను సడలించగా.. అక్కడి నుంచి వచ్చేవారిపై రేస్ట్రిక్షన్స్ విధిస్తున్న దేశాల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఇప్పటికే భారత్, జపాన్, మలేషియాలు..
కరోనా ఆంక్షలపై చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీరో కొవిడ్ విధానానికి స్వస్తి పలికేందుకు సిద్ధమైంది. విదేశీ ప్రయాణికులపై ఆంక్షలను తాజాగా ఎత్తివేసింది. ఇప్పటి వరకు విదేశీ ప్రయాణికులకు 5 రోజుల క్వ
France | విదేశీ ప్రయాణికులపై విధించిన ఆంక్షలను ఫ్రాన్స్ (France) సడలించింది. వ్యాక్సిన్ తీసుకున్నవారు కరోనా నెటెటివ్ సర్టిఫికెట్ చూపించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించింది.
Quarantine | ఆ రాష్ట్రం నుంచి వస్తే ఐదు రోజులు క్వారంటైన్ | కేరళలో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గోవా ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రం నుంచి వచ్చే ప్రయాణికులు, విద్యార్థులు, ఉద్యోగులు తప్పనిసరిగా ఐదు ర�
భారత్ ప్రయాణికులపై నిషేధం ఎత్తివేసిన జర్మనీ | భారత్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో జర్మనీ కీలక నిర్ణయం తీసుకున్నది. కొవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో భారత్ ప్రయాణికులపై నిషేధం విధించిన వ�
సూడాన్| కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో భారత్పై ఆంక్షలు విధిస్తున్న దేశాల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. తాజాగా ఈ జాబితాలో సూడాన్ చేరింది.