పాకిస్థాన్తో ఉద్రిక్తతల వేళ ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo) ట్రావెల్ అడ్వైజరీ ప్రకటించింది. డ్రోన్లు, మిసైళ్ల దాడులు కొనసాగుతుండటంతో దేశంలోని పది నగరాలకు విమాన సర్వీసులను రద్దుచేసింది. ఉత్తర, పశ్చిమ
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పంజాబ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్, గుజరాత్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్లోని 24 విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేశారు. ఈ క్రమంలో పలు విమానయాన సంస్థలు ప్రయాణికులకు అడ్వైజర
సంక్రాంతి పండుగ దృష్ట్యా ప్రయాణికుల రద్దీ పెరుగుతుండటంతో ఇబ్బందులు తలెత్తకుండా రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శుక్రవారం ట్రావెల్ అడ్వైసరీ విడుదల చేసింది.
అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సిరియాలో మళ్లీ సంక్షోభం మొదలైంది. అధ్యక్షుడు బషర్-అల్-అసద్ గద్దె దిగాలంటూ తిరుగుబాటుదారులు భీకర దాడులకు దిగారు. ఈ నేపథ్యంలో సిరియాలో ఉన్న భారతీయులకు కేంద్ర ప్రభుత్వం కీ
Indigo Airlines | బంగ్లాదేశ్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే ఎయిర్ ఇండియా (Air India) ఆ దేశానికి విమానాల రాకపోకలను రద్దు చేసింది. షెడ్యూల్ ప్రకారం.. బంగ్లాదేశ్కు వెళ్లాల్సిన, బంగ్లాదేశ్ నుంచి రావాల్సిన ఎయి�
Travel Advisory | ఇజ్రాయెల్, లెబనాన్ ఆధారిత హిజ్బుల్లా గ్రూప్స్ మధ్య పూర్తిస్థాయి యుద్ధం జరుగుతుందన్న భయాందోళనల మధ్య.. లెబనాన్లో నివసిస్తున్న భారతీయులకు రాయబార కార్యాలయంల సోమవారం అడ్వైజరీని జారీ చేసింది.
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ (Hardeep Singh Nijjar) హత్య నేపథ్యంలో భారత్-కెనడా (Canada) మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. రెండు దేశాల్లోనూ అనుకూల, వ్యతిరేక ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీంతో భారత్లోని తమ పౌరు�
America Embassy | ఇక్కడ పరిస్థితులు బాగాలేవు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడికి రాకపోవడమే మంచిదని ఉక్రెయిన్లోని అమెరికా రాయబార కార్యాలయం తమ పౌరులకు సూచించింది.