మెట్రో స్టేషన్లో ఖాళీ జాగా లేదంటూ ప్రయాణికులను అడ్డుకున్న ఘటనపై ఇప్పటివరకు మెట్రో నిర్వహణ సంస్థ ఎల్ అండ్ టీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆగస్టు 26న రాయదుర్గం మెట్రో స్టేషన్ పరిధిలో జరిగినా, దీనిపై చర్యల�
మెరుగైన రవాణా సదుపాయాలను ఏర్పాటు చేయాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. నిత్యం లక్షన్నర మంది నార్త్ సిటీ నుంచి కోర్ సిటీకి రాకపోకలు సాగిస్తున్నా... ఆధునిక రవాణా సౌకర్యాలను కల్పించడంలో విఫలమవుతున�
పెరుగుతున్న వాహనాల రద్దీకి అనుగుణంగా హెచ్ఎండీఏ చేసిన ట్రాఫిక్ అధ్యయనాలు మూలనపడుతున్నాయి. పెరుగుతున్న వాహనాలు, రోడ్ల విస్తరణ, అందుబాటులో ఉన్న ప్రజా రవాణా సౌకర్యాలు, ఆధునిక రవాణా అంశాలపై కాంప్రెన్సివ్