ట్రాఫిక్ జామ్ కష్టాలను తీర్చేందుకు త్వరలో ఓ సరికొత్త ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కారు అందుబాటులోకి రాబోతున్నది. దాదాపు 2.35 లక్షల పౌండ్ల (దాదాపు రూ.2.46 కోట్ల)కు లభ్యమయ్యే ఈ కారు సాయంతో మీరు సైన్స్-ఫిక్షన్ సిని�
పల్లెకు పండుగొచ్చింది. సంక్రాంతి పండుగ షురూ అయ్యింది. బతుకుదెరువు కోసం పట్నం వెళ్లిన వాళ్లంతా పండుగకు వరుస సెలవులతో ఊళ్లబాట పట్టారు. దాంతో బస్టాండ్లన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.
నగరంలో ట్రాఫిక్ రద్దీ రోజు రోజుకీ పెరుగుతుండటంతో ట్రాఫిక్ పోలీసులు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇం దులో భాగం గా మెహిదీపట్నంలో ట్రాఫిక్ ఇబ్బందులు దూరం చేయడానికి ఆసిఫ్నగర్ ట్రాఫిక�
ట్రాఫిక్లో నగర పౌరులు నరకం చూస్తున్నారు. అరగంట ప్రయాణానికి గంటకుపైగా సమయం పడుతుందంటూ వాపోతున్నారు. ప్రభుత్వం మారడం, అధికారులు మారడంతో ట్రాఫిక్ విభాగంలో పనిచేసే వారంతా ఇక్కడ ఉంటామా? వెళ్లిపోతామా? వేరే
వాహనాలు బారులుతీరడంతో ట్రాఫిక్ రద్దీ పెరగడమే కాకుండా కాలుష్యం కూడా ఆందోళనకరంగా పెరిగిపోతుంది. ఈ సమస్యకు టెక్ దిగ్గజం గూగుల్ (Google AI) ఓ పరిష్కారంతో ముందుకొచ్చింది.
ఔటర్ రింగు రోడ్డు లోపల అత్యంత మెరుగైన రోడ్డు నెట్వర్క్ను నిర్మించడమే లక్ష్యంగా చేసుకొని హెచ్ఎండీఏ శివారు ప్రాంతాల్లో కొత్తగా రోడ్లను నిర్మిస్తోంది.