సీపీఎస్ అంతమే ఉపాధ్యాయుల పంతం అని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బోడ కృష్ణ అన్నారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు జూలూరుపాడు మండలంలో పనిచేస్తున్న ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు శనివారం స�
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ విధానం రద్దు చేసి వెంటనే ఓపీఎస్ విధానాన్ని అమలు పరచాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (TPUS) నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడు కట్టెబోయిన శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వాన్ని డ�
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ విధానం రద్దు చేసి వెంటనే ఓపీఎస్ విధానాన్ని అమలు పరచాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (TPUS) మునుగోడు మండల శాఖ అధ్యక్షుడు మిర్యాల మురళి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సమాజ వికాసానికి విద్య ఎంత గానో దోహదపడుతోందని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవాత్ సురేశ్ అన్నారు. పేద విద్యార్థులను వృద్ధిలోకి తీసుకొచ్చేం�
జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ బీ గోపి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈఆర్వోలు, ఏఈఆర్వోలతో సమీక్షాసమావేశం నిర్వహించారు.
హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రైవేటు ఉద్యోగ సంఘం నూతన డైరీని రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కే. తారక రామారావు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చ�
మంత్రి హరీశ్రావు | సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రూపొదించిన సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ పోస్టర�